Sankranti Festival Special buses | సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు
Sankranti Festival Special buses : సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా తెలుగురాష్ట్రాల ప్రజలకు టీజిఎస్ఆర్టిసి శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాలు...
Rain Report | రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rain Report | హైదరాబాద్ : తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు...
సికింద్రాబాద్ – నాగ్పూర్ వందే భారత్ టైమింగ్స్ మారాయ్..!
Secundrabad Nagpur Vande Bharat Timings | సికింద్రాబాద్ – నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే...
Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు
Indian Railways update : దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, కొన్ని రోజులపాటు అనేక రైళ్లను రద్దు చేసింది. అలాగేకొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ రైళ్లలో ప్రధానంగా...
మూసీ బాధితుల కోసం రంగంలోకి బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..
Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan...
తెలంగాణ రోడ్లపై కొత్తగా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బస్సులు.. ఇక మహిళలూ టికెట్ కొనాల్సిందే..
TGSRTC Semi Deluxe Bus | తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా సెమీడీలక్స్, మెట్రో డీలక్స్ బస్సులు రోడ్లెక్కనున్నాయి. పట్టణాలు, నగరాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి...
Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు..
Group 1 Mains Hall Tickets | TGPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే హాల్ టికెట్లను...
Ration Card | తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ఇదే..
Ration Card Application | తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ త్వరలో షురూకానుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇకపై వేర్వేరుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర...
సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు (64) గురువారం కన్నుమూశారు.
కృష్ణారావుకు 47 ఏళ్ల అపారమైన అనుభవంతో జర్నలిజంలో అమూల్యమైన సేవలందించారు. ఈ రంగంలో ఆయన ప్రయాణం 1975లో...
Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..
Medchel : దేశంలో రైల్వే సేవల విస్తరణ..అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రూ.2వేల కోట్లతో జంట నగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని మల్కాజ్గిరి ఎంపీ...












