Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్..Badrinath Temple : ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలుభక్తుల కోసం తెరవబడ్డాయి. భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆరు నెలల పాటు మూసివేత తర్వాత ఆదివారం భక్తుల కోసం తెరవబడ్డాయి బద్రీనాథ్ ఆలయాన్ని వివిధ రకాలైన పదిహేను టన్నుల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు ఈ సందర్భంగా భారత సైన్యం భక్తి సంగీతాన్ని ప్లే చేసింది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్, తెహ్రీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు.Badrinath యాత్రలో, దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు చార్ ధామ్లను సందర్శిస్తారు. హిమాలయ దేవాలయం కేదార్నాథ్ ద్వారాలు తెరవబడ్డాయి.ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత, చార్ ధామ్ల ద్వారాలు - బ...