Sunday, February 15"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Andhrapradesh

BJP : 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి – జేపీ నడ్డా

BJP : 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి – జేపీ నడ్డా

Andhrapradesh
BJP : 14 కోట్ల మంది సభ్యులతో, భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ (World’s Largest Political Party) గా అవతరించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) అన్నారు. 14 కోట్ల మంది సభ్యులలో రెండు కోట్ల మంది క్రియాశీల సభ్యులుగా ఉన్నారని నడ్డా అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి నడ్డా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. "మేము 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. భారతదేశంలో మాకు 20 రాష్ట్రాల్లో NDA ప్రభుత్వాలు, 13 రాష్ట్రాల్లో BJP ప్రభుత్వాలు ఉన్నాయి. మేము దేశంలో అతిపెద్ద ప్రాతినిధ్య పార్టీ. మాకు 240 మంది MPలు (లోక్‌సభ) ఉన్నారు. మాకు దాదాపు 1,500 మంది MLAలు ఉన్నారు. మాకు 170 కంటే ఎక్కువ MLCలు ఉన్నారు" అని నడ్డా అన్నారు.ప్రధాని మోదీ నాయకత్వంపై ప్ర‌శంస‌లుతన ప...
Indian Railways | చర్లపల్లి నుంచి అనకాపల్లి.. ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

Indian Railways | చర్లపల్లి నుంచి అనకాపల్లి.. ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

Andhrapradesh, Telangana
Indian Railways : ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్ల‌ను (special trains) నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి- అనకాపల్లి- చర్లపల్లి మధ్య మొత్తంగా 8 సర్వీసులు న‌డిపిస్తోంది. ఈ రైళ్లు సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి.చర్లపల్లి- అనకాపల్లి రైలు (07035) సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 4వరకు ప్రతి శనివారం;అనకాపల్లి- చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 5వరకు ప్రతి ఆదివారం సర్వీసులు అందించనున్నాయి.హాల్టింగ్ స్టేష‌న్స్ ఇవే..ఈ ప్రత్యేక రైళ్లు క్రింది స్టేషన్లలో ఆగుతాయి:ఎలమంచిలిజనగామకాజీపేటవరంగల్మహబూబాబాద్...
Kavach : గుంటూరు రైల్వే డివిజన్‌కు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థ

Kavach : గుంటూరు రైల్వే డివిజన్‌కు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థ

Andhrapradesh
దక్షిణ మధ్య రైల్వేలో కీలక నిర్ణయంKavach implementation in Guntur railway division : రైల్వే భద్రతను మెరుగుపరిచే దిశగా భారత రైల్వే (Indian Railway) కీల‌క అడుగులు వేస్తోంది. గుంటూరు రైల్వే డివిజన్ వ్యాప్తంగా అధునాతన 'కవాచ్' ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (Kavach automatic train protection system) ను అమలు చేయనున్నాయి.రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్, సిగ్నల్ ఓవర్‌షూట్‌ల సందర్భాలలో లేదా రెండు రైళ్లు ఢీకొనే ప్ర‌మాదం ఎదురైన‌పుడు ఆటోమెటిక్ గా బ్రేక్‌లను అప్లై చేస్తుంది. ఈ వ్యవస్థ డిజిటల్ భద్రతా కవచంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తక్కువ దృశ్యమానత త‌క్క‌కువ‌గా ఉన్నా.. లేదా డ్రైవర్ ఏమ‌ర‌పాటుగా ఉన్నా రైళ్లు ఎదురెదురుగా ఢీకొన‌కుండా చూడ‌డంలో ఈ క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది."రెడ్ సిగ్నల్ వద్ద రైలు ఆగకపోతే లేదా ఎదురుగా ఢీకొనే...
తిరుపతిలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో అధునాత‌న బ‌స్టాండ్‌ – Tirupathi New Bus Terminal

తిరుపతిలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో అధునాత‌న బ‌స్టాండ్‌ – Tirupathi New Bus Terminal

Andhrapradesh
Tirupathi New Bus Terminal | క‌లియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుప‌తిలో అక‌ల సౌక‌ర్యాల‌తో భారీ బ‌స్టాండ్ కాంప్లెక్స్ అందుబాటులో రాబోతోంది. ఒకేచోట అన్నీ సౌకర్యాలు లభించేలా ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ఏపీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది. సుమారు రూ.500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో బస్టాండ్‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఇలా అన్ని వ‌స‌తులు ఉండ‌నున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థలాన్ని ఇవ్వనుండగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కొంత పెట్టుబడి పెట్ట‌నుంది. ప్రైవేటు సంస్థ ద్వారా మిగిలిన నిధులను సమకూరుస్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా దీని డిజైన్ ను రూపొందించారు. తిరుపతి బ...
తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision

Andhrapradesh
Cabinet Decision : కేంద్ర మంత్రివర్గ సమావేశం ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి (ఏపీ)- కాట్పాడి (త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి (Tirupati)-కాట్పాడి (Tamil Nadu) లైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.Cabinet Decision :17 భారీ వంతెనలుఈ ప్రాజెక్టులో 17 మేజ‌ర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే ఏడు ఫ్లైఓవర్లు (Over Bridges), 30 అండర్ పాస్ వంతెనలు నిర్...
TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..

TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..

Andhrapradesh
TTD News | తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తన నిబద్ధతను చాటుకున్నారు. తన మనవడి నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తర్వాత మీడియాతో మాట్లాడిన నాయుడు.. పవిత్ర తిరుమల ఆధ్యాత్మికతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు.TTD లో హిందూయేతర ఉద్యోగుల బదిలీఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగులు గ్రహించాలని ఆయన కోరారు. "క్రైస్తవులు కానివారు లేదా ముస్లిమేతరులు వారి వారి ప్రార్థనా స్థలాలలో లేనట్లే, తిరుమలలో కూడా హిందూయేతర ఉద్యోగులు ఉండకూడదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆస...
Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..

Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..

Andhrapradesh, Special Stories
Pawan Kalyan Jana Sena Party Formation Day | జనసేన పార్టీ పుట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సభ (Jana Sena Party Formation Day)ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పదేళ్ల తర్వాత 2024 జూన్ 4న తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 21 ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుని '100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్' సాధించిన రికార్డు నమోదు చేసింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ తొలిసార...
Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Andhrapradesh, Telangana
Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి.ఈ స్టేష‌న్ల‌లో హాల్టింగ్ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్ర‌త్యేక రైళ్ల‌కు హాల్టింగ్ సౌక‌ర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జ...
TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..

TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..

Andhrapradesh
TTD Employees Transferred : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అన్యమత ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీలో హిందూవేతర ఉద్యోగులపై పాలక మండలి బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా 18 మంది ఉద్యోగులను అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది .కాగా బదిలీ అయిన వారి (TTD Employees Transferred ) లో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, హాస్ట‌ల్ వార్డెన్, తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది అన్యమత ఉద్యోగులను కూడా ట్రాన్స్ ఫ‌ర్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉండగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు డైరెక్ట్ క్యూలైన్‌లో వెళ్తున్నారు. స్వామ...
Sankranti Festival : సంక్రాంతి ప్ర‌యాణికుల‌తో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిట‌కిట.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల దోపిడీ

Sankranti Festival : సంక్రాంతి ప్ర‌యాణికుల‌తో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిట‌కిట.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల దోపిడీ

Andhrapradesh
Hyderabad : సంక్రాంతి వేడుక‌లు (Sankranti Festival) స‌మీపిస్తుండ‌డంతో పండుగ‌ల వేడుక‌లు ఉత్సాహంగా జ‌రుపునేందుకు హైద‌రాబాద్ జ‌న‌మంతా త‌మ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప‌య‌న‌మ‌వుతున్నారు. విద్యాల‌యాల‌కు సెలవులు ప్ర‌క‌టించ‌డంతో పిల్ల‌ల‌తో క‌లిసి కుటుంబ‌స‌మేతంగా హైద‌రాబాద్‌, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో అన్ని బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, సాధార‌ణ ప్ర‌జ‌లు ప్లాట్‌ఫారమ్‌లపై బ‌స్సులు, రైళ్ల కోసం వేచిచూస్తున్నారు. కాగా జంటనగరాల్లో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పండుగ రద్దీ నెలకొంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సంక్రాంతి ప్ర‌యాణికుల‌ రద్దీకి అనుగుణంగా 100 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.. ఎందుకంటే వేలాది మంది ప్రయాణికులు వారి లగేజీతో పాటు సికింద్రాబాద్ స్టేషన్‌న...