Saturday, June 21Thank you for visiting

తాజా వార్తలు

Breaking News, National, State, Trending News Upadate

Plane Crash | ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానం ఎందుకు కూలిపోయింది..

Plane Crash | ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానం ఎందుకు కూలిపోయింది..

National, తాజా వార్తలు
Ahmedabad Plane Crash : అహ్మ‌దాబాద్ నుంచి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం విమానాశ్రయం నుంచి బయలుదేరిన 5 నిమిషాలకే కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అహ్మదాబాద్‌లో కూలిపోయిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురించిబోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అనేది మధ్యస్థ పరిమాణంలో, ఫ్యూయ‌ల్ ఎఫిషియ‌న్సీ, ట్విన్-ఇంజిన్ వైడ్-బాడీ జెట్, ఇది పెద్ద కిటికీలు, తక్కువ క్యాబిన్ ఎత్తు వంటి సౌకర్యవంతమైన లక్షణాలు ఉంటాయి. ఈ విమానం 50% కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ పాలిమర్‌తో తయారు చేయబడింది. దాదాపు 242 మంది ప్రయాణీకులకు సీట్లు ఉన్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన...
Heavy Rain Alert | తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు..

Heavy Rain Alert | తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు..

Telangana, తాజా వార్తలు
Heavy Rain Alert Telangana | రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వాన‌లు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, హన్మకొండ వరంగల్‌, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అల‌ర్ట్ ను జారీ చేసింది.అలాగే, సోమ, మంగళవారాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని వివరించింది....
Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ

Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ

National, తాజా వార్తలు
India vs Pakistan LIVE Updates ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్థిరమైన వైఖరిని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని అన్నారు. వార్తా సంస్థ ANI ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్‌తో సంభాషణ సందర్భంగా, పాకిస్తాన్ ఏదైనా చేస్తే.. దానికి మా ప్రతిస్పందన మరింత విధ్వంసకరంగా కఠినంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే రాత్రి పాకిస్తాన్ 26 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం గట్టిగా స్పందించింది.కాశ్మీర్‌పై మా వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఒకే ఒక సమస్య మిగిలి ఉందని భారత్ తెలిపింది - పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (Line of Control - POK) తిరిగి ఇవ్వడం. ఇది తప్ప వేరే ఏమీ లేదు. వారు ఉగ్రవాదులను అప్పగించడం గురించి మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ అంశంపై మాట్లాడే ఉద్దేశం లేదు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవ...
Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?

Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?

astrology
Rashi Phalalu (09-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 9న బుధవారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం 🐐 మేషం09-04-2025)Rashi Phalalu : ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. గ్రహబలంలో మార్పు లేదు. ఉద్యోగం విషయమై పై అధికారులతో కలుపుగోలుగా ముందుకు సాగాలి. దైవబలంతో పనులు పూర్తవుతాయి. మీ ధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుంది. అశ్వినీ నక్షత్ర జాతకులు ముఖ్యమైన కార్యక్రమాలు ఉదయం 10 తర్వాత చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దుర్గాధ్యానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి.🐂 వృషభం09-04-2025)ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన ప్రగతి సాధి...
Rashi Phalalu | ఈరోజు ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి..?

Rashi Phalalu | ఈరోజు ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి..?

astrology
Rashi Phalalu (05-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 5న శనివారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాంమేషం..Rashi Phalalu : కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. తృతీయ చంద్ర బలం బాగుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. భరణి నక్షత్ర జాతకులు ఈ రోజు చేసే పనులు విశేష శుభాలను అందిస్తాయి. గణపతి ధ్యానం శుభప్రదం.వృషభంవిశేషమైన లాభాలు ఉన్నాయి. లాభంలో అయిదు గ్రహాలు గొప్ప ఫలితాన్ని ఇస్తున్నాయి. మీ మీ రంగాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ...
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ అయింది..   అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధర

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ అయింది.. అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధర

Technology, తాజా వార్తలు
Motorola Edge 60 Fusion : చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఎట్టకేలకు భారతదేశానికి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు నెలల తరబడి దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఆకర్షణీయమైన అనేక రకాల ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కలిగి ఉంది. మోటరోలా లాంచ్‌కు ముందే ఫోన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే ఎవరికైనా బలమైన పోటీదారుగా మార్చింది.మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది, మీ రోజువారీ అవసరాలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇది ఆకట్టుకునే కెమెరా సెటప్‌తో కూడా వస్తుంది. దీని ఫీచర్లు ధరలను ఇక్కడ నిశితంగా పరిశీలించండి.Motorola Edge 60 Fusion ధరమోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. మొదటి వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్‌ను అందిస్...
అయోధ్య‌ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి

అయోధ్య‌ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి

తాజా వార్తలు
Acharya Satyendra Das | రామాలయ ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం క‌న్నుమూశారు. 85 సంవత్సరాల వయసులో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతూ లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చికిత్స పొందుతున్నారు.మహంత్ సత్యేంద్ర దాస్‌(Satyendra Das)ను మొదట అయోధ్య(Ayodhya) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, కానీ తరువాత అధునాతన వైద్య సంరక్షణ కోసం SGPGIకి తరలించారు. ఆయన మధుమేహం, అధిక రక్తపోటుతో సహా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం SGPGIని సందర్శించి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు.Acharya Satyendra Das : రామ జన్మభూమి ఉద్యమంలో చురుకైన ప్రాత్ర‌Ram Janmabhoomi Movement : డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి మహంత్ సత్యేంద్ర దాస్ రామాలయ (Ram Templ...
New Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ

New Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ

National, తాజా వార్తలు
Cashless Treatment For Road Accident Victims : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే కొత్త పథకాన్ని కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభించారు. రోడ్డు ప్ర‌మాద‌ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడం, వారికి సకాలంలో వైద్యం అందేలా చూడటమే ఈ ప‌థ‌కం (New Scheme ) రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ) ల‌క్ష్యం. నితిన్ గడ్కరీ ప్రకారం, ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత, పథకం వెంటనే బాధితుడి చికిత్సకు 7 రోజులు లేదా గరిష్టంగా రూ. 1.5 లక్షలు అందిస్తుంది.ఇది మాత్రమే కాదు, హిట్ అండ్ రన్ (Hit and Run) కేసులో బాధితుడు మరణిస్తే, మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. “మేము ఈ నగదు రహిత ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ కింద అమ‌లు చేస్తున్నాం. పథకంలో కొన్ని ...
Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Telangana, తాజా వార్తలు
Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. చ‌ర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా...
Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఊహించన షాక్‌..

Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఊహించన షాక్‌..

Telangana, తాజా వార్తలు
Contract Employees : తెలంగాణ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఊహించని విధంగా భారీ షాక్‌ తగిలింది. కొన్నేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారిని రెగ్యులరైజ్‌ చేస్తూ జారీ చేసిన జీఓ 16 నంబర్‌ను రద్దు చేసింది. ఇన్నాళ్లు తమకు ఉద్యోగ భద్రత ఉందని భావిస్తున్న‌ ఉద్యోగుల భవిష్యత్ మ‌ళ్లీ గందరగోళంలో పడింది. క్రమబద్ధీకరణను పూర్తిగా తప్పుపట్టడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  G.O 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్‌ ‌చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను (Contract Employees ) రెగ్యూలరైజ్ చేసింది.  అయితే తాజా హైకోర్టు తీర్పుతో రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం మళ్లీ అయోమయంలో పడినట్లయింది. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం క్రమబద్ధీకరించిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించా...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..