నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్,...
Nuh Shobha Yatra : హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ సోమవారం 'శోభా యాత్ర’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యలో స్థానిక యంత్రాంగం భద్రతా బలగాలను భారీ ఎత్తున...
Medicines Price Reduced | గుడ్ న్యూస్.. మధుమేహం, కాలేయం, గుండె జబ్బులతో సహా 41 మందుల ధరలను తగ్గించిన...
Medicines Price Reduced : మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 మందుల ధరల కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ...
Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను
Work From Home Jobs | ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచే రెండు చేతులా సంపాదించే జాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలానే...
దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య
పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు
భోపాల్: మధ్యప్రదేశ్లోని దామోహ్లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్...
Indian Railways | నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు,...
Nagpur-Secunderabad Vande Bharat Schedule | తెలుగు రాష్ట్రాలకు రేపు రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే..ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న సోమావరం వీడియో రిమోట్ లింక్...
కొరడాతో కొట్టుకున్న బిజెపి నేత అన్నామలై..
Tamilnadu BJP President Annamalai : చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు...
మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తనను నిద్రపోనీయకుండా ఏకధాటిగా ఏడుస్తోందని విసుగు చెంది.. తన రెండేళ్ల మేనకోడలిని కొట్టింది. అంతటితో ఆగకుండా పసిపాప గొంతుకోసి...
Delhi liquor policy : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ పార్టీని నిందితుడిగా చేర్చిన ఈడీ
Delhi liquor policy | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుడిగా పేర్కొన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు...
Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన సీఎం నితీశ్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ 130 మంది శాసనసభ్యులు ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. కాగా...
Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..
Lok Sabha Elections 2024 | లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది...ప్రస్తుత లోక్సభ పదవీకాలం...












