చొరబాటుదారులకు చెక్: బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ సంచలన వ్యూహం! – Border Security
Border Security : దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఒక వినూత్నమైన, అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దులోని కీలక నదీ...
మమతా కంచుకోటలో అమిత్ షా గర్జన: ‘ఆ ముఠాను బంగాళాఖాతంలోకి విసిరేస్తాం!’ – West Bengal Election 2026
బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే యూసీసీ (UCC) అమలుసిండికేట్ రాజ్, చొరబాటుదారులపై హోం మంత్రి తీవ్ర వ్యాఖ్యలుఉద్యోగులకు 7వ పే కమిషన్, డీఏ హామీWest Bengal Election 2026 : పశ్చిమ...
Bharat Mandapam Protest | భారత్ మండపంలో అర్ధనగ్న నిరసన: అసలేం జరిగింది.. ?
Bharat Mandapam Protest : భారత్ మండపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఇండియా AI సమ్మిట్ 2026 (India AI Summit 2026) లో జరిగిన టీ-షర్టు...
ఢిల్లీ-NCRలో భారీ భూకంపం: ఉత్తర భారతాన్ని వణికించిన ప్రకంపనలు! Delhi Earthquake
Delhi Earthquake News : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు శుక్రవారం రాత్రి శక్తివంతమైన భూకంపంతో వణికిపోయాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR), పంజాబ్, హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్...
Bharat Taxi లో డ్రైవర్లకే 80% ఆదాయం – అమిత్ షా కీలక ప్రకటన
Bharat Taxi : కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో భారత్ టాక్సీ డ్రైవర్లతో సమావేశమై, వారి సమస్యలు, సందేహాలను విన్నారు. ఇటీవల ప్రారంభించబడిన “భారత్ టాక్సీ” రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ డ్రైవర్ల సంక్షేమాన్ని...
అయోధ్య రామాలయం: లక్షల కోట్ల ఆదాయం.. IIM లక్నో రిపోర్ట్! | Ayodhya Economy Case Study
Ayodhya Economy Case Study | భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేవలం భక్తి భావానికే...
భారత కొత్త సీడీఎస్గా రాజా సుబ్రమణి.. నేవీ చీఫ్గా స్వామినాథన్!
Lt Gen NS Raja Subramani : దేశ సైనిక నిర్మాణంలో ఒక భారీ మార్పులో భాగంగా, భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి (రిటైర్డ్)ను కొత్త చీఫ్ ఆఫ్...
Suvendu Adhikari | బెంగాల్ సీఎంగా సువేందు అధికారి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభాపక్ష నాయకుడిగా సువేందు అధికారి (Suvendu Adhikari) ఎన్నికయ్యారు. దీంతో ఆయన రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు...
ఉత్తరప్రదేశ్లో తుఫాను విలయం: 96 మంది మృతి.. అల్లాడుతున్న పల్లెలు! – UP Storm News
UP Storm News : ఉత్తరప్రదేశ్ను బుధవారం అకాల తుఫాను వణికించింది. ఒక్కసారిగా మారిన వాతావరణం భారీ విధ్వంసానికి దారితీసింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 96 మంది ప్రాణాలు...
Oshadhi Express | హైదరాబాద్ టూ ముంబై.. పట్టాలెక్కిన ‘ఔషధి ఎక్స్ప్రెస్’
ఫార్మా రవాణాలో భారతీయ రైల్వే విప్లవం: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిహైదరాబాద్: భారతదేశ ‘ఫార్మా హబ్’గా పేరొందిన హైదరాబాద్ నగరం నుంచి ముంబైకి ఔషధాలను వేగంగా, సురక్షితంగా చేరవేసేందుకు భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకమైన...












