Operation Sindoor : ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?
Operation Sindoor Live updates : పహల్గామ్ లో 26 మంది అమాయకుల ఊచకోతకు ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 90 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. 26...
ఘోర ప్రమాదం : లడఖ్లో వాహనం లోయలో పడి 9 మంది ఆర్మీ సిబ్బంది మృతి
లడఖ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లడఖ్లోని లేహ్ జిల్లాలో ట్రక్కు రోడ్డుపై నుండి జారి పడి లోతైన లోయలో పడటంతో తొమ్మిది మంది సైనికులు మరణించారు.. ఈప్రమాదంలో మరో అధికారి గాయపడినట్లు వార్త...
BJP | ఒకేసారి 16 మంది మంత్రుల రాజీనామా.. గుజరాత్లో ఏం జరుగుతోంది..
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బిజెపి వ్యూహంGandhinagar : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని 16 మంది మంత్రులు రాజీనామా చేయడం సంచలనం రేపింది. బిజెపి (BJP)కి బలమైన కోట అయిన గుజరాత్లో మంత్రివర్గ...
Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?
రాజస్తాన్ లో మరో యోగీ.. సీఎం పదవి రేసులో మహంత్ బాలక్ నాథ్..
Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. విజయం దాదాపు ఖరారయ్యింది. కాగా.. ఊహించని విధంగా రాజస్తాన్...
మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?
ఢిల్లీలో అంతర్జాతీయస్థాయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్
8 అంతస్తుల్లో కన్వెన్షన్ హాళ్లు, బాల్ రూం, మీటింగ్ హాల్స్
8.9లక్షల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రం
17న ప్రధాని మోదీ...
Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభమేళా భక్తులు.. ముగింపు దశలోనూ తగ్గని జోరు
Mahakumbh 2025 | ప్రయాగ్రాజ్(Prayagraj) లో కుంభమేళా త్వరలో ముగియనున్నందున, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. మహా కుంభమేళాలో ఊహించని విధంగా 60...
India TV poll : ఇండియా టీవీ పోల్ సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ, బీఆర్ ఎస్...
India TV poll : ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పార్టీకి తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ...
దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు
రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ..
vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్...
Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ
Congress Jana Jathara తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. తుక్కుగూడ (Tukkuguda Sabha) సభావేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్,...
PM Modi : ఇప్పుడు హిసార్ నుంచి అయోధ్యకు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు..
మొదటి విమానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీహర్యానాకు మరిన్ని పెద్ద నజరానాలు..Hisar to Ayodhya : అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హర్యానాలో పర్యటించనున్నారు. హర్యానాలో,...












