RSS | ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కోవింద్
వందేభారత్ : నాగ్పూర్లోని దాని ప్రధాన కార్యాలయంలో జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వార్షిక విజయదశమి కార్యక్రమానికి (RSS Centenary Celebrations) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు...
Macaulay |మెకాలే సంకెళ్లు తెంచుకుందాం: PM మోదీ పిలుపు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో పవిత్ర జెండాను ఎగురవేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 1835 నాటి లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 200వ వార్షికోత్సవానికి ముందు, ఆ...
Mohan Bhagwat | హిందూ ఐక్యతకు పిలుపునిచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. విద్యార్థులకు కీలక సూచనలు..
Mohan Bhagwat : హిందువులందరూ ఒక్కతాటిపై ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన వారణాసి పర్యటనలో ఉన్నారు. తాజాగా ఐఐటీ బీహెచ్యూలో జరిగిన ఒక...
India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం
Operation Sindoor LIVE Updates : రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య (India-Pakistan War), భారత సాయుధ దళాలకు తోడుగా అరేబియా సముద్రంలో భారత నావికాదళం కూడా యుద్ధ...
Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్
Nitish Kumar NDA Meeting | న్యూఢిల్లీ: ఎన్డీఏ (NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును (PM Modi) రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) ,...
Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పందన ఇదే..
Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోటలా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవరిని నిలుపుతుందనే దానిపై సస్పెన్స్...
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్లోని నేరస్థులకు యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అలీఘర్: ఉత్తర ప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంస్టర్లు, నేరస్తులను మట్టి కరిపిస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ (Yogi Adityanath).. తాజాగా ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన సమాజానికి ముప్పుకలిగించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్...
FCI : ఎఫ్సీఐ బియ్యం ధర క్వింటాల్కు రూ.550 తగ్గించిన కేంద్రం
New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్కు రూ. 2,250గా నిర్ణయించిన...
India Pakistan Tensions : జమ్మూలో సాధారణ పౌరులపై పాకిస్తాన్ దాడి.. క్షిపణులను కూల్చేసిన ఆర్మీ..
India Pakistan Tensions : ఆపరేషన్ సిందూర్ 2 (Operation Sindoor 2 ) పాకిస్తాన్ మరోసారి పిరికిపంద చర్యకు పాల్పడింది. భారత్ లోని సాధారణ పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. పాకిస్తాన్ జమ్మూ...
ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వేస్టేషన్లు..
తెలంగాణలో 21, ఏపీలో 18, రైల్వేస్టేషన్ల అభివృద్ధి కి శంకుస్థాపన చేసిన ప్రధాని
దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్...












