ఒడిశాలో మృత్యుఘోష
నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు
278కి చేరిన మృతుల సంఖ్య
Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది...
24 గంటల్లో 5 భూకంపాలు
దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ...
Bihar Politics LIVE Updates : Bihar | సీఎం పదవికి నితీశ్ రాజీనామా.. జేడీయూతో కలవాలని...
Bihar Politics LIVE Updates | పాట్నా : జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి...
LPG cylinder price | కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై తగ్గింపు ఎంతగా అంటే..!
LPG cylinder price reduced today: నూతన సంవత్సరం సందర్భంగా.. జనవరి 1న ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గాయి.....
ఐపీఎల్ మ్యాచ్ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..
Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి...
బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు
Bihar: బీహార్ లో కొందరు పోలీసులు అమానవీయ చర్యకు పాల్పడ్డారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్నిబీహార్ పోలీసులు (Bihar police) కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వీడియోలో...
Bullet Train | బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టే ట్రాక్ ఇదే.. వీడియో షేర్ చేసిన అశ్విని వైష్ణవ్
Bullet Train | దేశంలో మరికొద్ది రోజుల్లోనే బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రెయిన్ నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తుస్తున్న విషయం తెలిసిందే. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు...
Tirupati laddu : ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కేసులో నలుగురు అరెస్టు
Amaravati : దేశవ్యాప్తంగా దుమారం రేపిన వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ (Tirupati laddu Issue ) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భక్తులకు ప్రసాదంగా అందించే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను కల్తీ...
local trains | సరికొత్త ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్లు
Mumbai local trains : భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరమైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ...
Mock Drill : నేడు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.. ప్రజలు ఏం చేయాలి?
Mock Drill : భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు (India-Pakistan Tensions) పెరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) ఆదేశాల మరకు బుధవారం హైదరాబాద్ లో...












