సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..
గుజరాత్లో సింహం దాడి నుంచి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని గుజరాత్లోని జునాగఢ్లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్...
Bulldozer action | ఆలయం సమీపంలోని మహిళల బాత్రూమ్లో సీసీటీవీ కెమెరా.. నిందితుడి ఇల్లు కూల్చివేత
Bulldozer action | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మహిళల బాత్రూమ్లో సీసీటీవీ కెమెరాను అమర్చినందుకు మహంత్ ముఖేష్ గోస్వామి అనే ఆలయ పూజారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన...
IIT-Bombay | సీతారాములను అవమానించేలా నాటక ప్రదర్శన.. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా
Ramayana skit | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి (IIT-Bombay) లో గత మార్చిలో ఇన్స్టిట్యూట్ లో జరిగిన పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ సందర్భంగా 'రాహోవన్ (Raahovan) ' అనే నాటకంలో...
Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్...
Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల వేగాన్ని పెంచడంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేరకు లోక్సభ 2024 మేనిఫెస్టోలో మల్టీ...
Bullet Train | బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టే ట్రాక్ ఇదే.. వీడియో షేర్ చేసిన అశ్విని వైష్ణవ్
Bullet Train | దేశంలో మరికొద్ది రోజుల్లోనే బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రెయిన్ నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తుస్తున్న విషయం తెలిసిందే. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు...
త్వరలో రైల్వే సూపర్ యాప్.. టిక్కెట్ల బుకింగ్స్ తో సహా అన్ని అందులోనే..
Indian Railways New super app | రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. భారతీయ రైల్వే డిసెంబర్ 2024 చివరి నాటికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ యాప్లలో ఒకదానిని ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుత...
Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి పదవి
Shivraj Singh Chouhan | బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్.. 30 ఏళ్లకు పైగా పార్టీ పదవుల్లో సేవలందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవకాశం...
Bulldozer action | సంభాల్ లో అక్రమ కట్టడాల కూల్చివేత.. ఇక్కడ విద్యుత్ స్థంభాలనూ ఆక్రమించుకున్న ఘనులు
Bulldozer action | ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ, పోలీసులు సంభాల్ (Sambhal) లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పట్టణంలో కొంతమంది నివాసితు రోడ్లను విద్యుత్ స్థంభాలను కూడా ఆక్రమించేసుకున్నారు అని పట్టణ సబ్...
మూడేళ్లలో 13లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యం
విస్తుపోయే విషయాలు వెల్లడించిన NCRB
ఆ విషయంలో తెలంగాణకు అగ్రస్థానంన్యూఢిల్లీ, హైదరాబాద్: దేశంలో మూడేళ్లలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో 13.13 లక్షల మంది బాలికలు మహిళలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్లో...
EPFO Update | మీరు వచ్చే ఏడాది నుంచి నేరుగా ATMల నుంచి PFని విత్డ్రా చేసుకోవచ్చు
EPFO Update | ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సంవత్సరం నుంచి EPFO చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్లను నేరుగా ATMల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ...












