నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్,...
Nuh Shobha Yatra : హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ సోమవారం 'శోభా యాత్ర’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యలో స్థానిక యంత్రాంగం భద్రతా బలగాలను భారీ ఎత్తున...
Indian Railways | వేసవిలో ప్రయాణికుల కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు..
Indian Railways | వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ఎన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి మంత్రిత్వ శాఖ రైళ్ల ట్రిప్పుల...
Coimbatore : తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులు, కాళ్లపై కాల్పులు
Coimbatore Rape Case | కోయంబత్తూరు : కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసు (Coimbatore Gang Rape Case)లో నిందితులైన ముగ్గురు వ్యక్తులను...
Pinaka | శత్రువుల గుండెల్లో ‘పినాకా’ దడ.. 120 కిలోమీటర్ల లక్ష్య ఛేదన సక్సెస్!
ఒడిశా తీరంలో లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ తొలి పరీక్ష విజయవంతండిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సంచలన నిర్ణయం..రూ. 79,000 కోట్ల సైనిక కొనుగోళ్లకు ఆమోదంగేమ్ ఛేంజర్గా నిలవనున్న పినాకా LRGR-120ఆర్మీ, నేవీ,...
MODI 3.0 | మోదీ క్యాబినెట్లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !
Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్లో ఎన్డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్సభ స్థానాలను గెలుచుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ...
కశ్మీర్లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇది రెండు...
Pahalgam Attack : శ్రీనగర్ లో 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లను ధ్వంసం చేసిన పోలీసులు
Pahalgam Attack : శ్రీనగర్లోని దాదాపు 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లపై జమ్మూ కాశ్మీర్ (Jammu And Kashmir) పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓవర్ గ్రౌండ్...
పూర్తి కావస్తున్న నమో భారత్ స్టేషన్ కారిడార్.. త్వరలో ట్రయల్ రన్
Namo Bharat station corridor | న్యూఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్లోని అతిపెద్ద నమో భారత్ స్టేషన్, సారాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో రవాణాను సులభతరం చేసే లక్ష్యంతో ఏప్రిల్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం...
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు సర్వం సిద్ధం
One Nation, One Election bill | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సర్వన్నద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల'...
ఢిల్లీ-NCRలో భారీ భూకంపం: ఉత్తర భారతాన్ని వణికించిన ప్రకంపనలు! Delhi Earthquake
Delhi Earthquake News : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు శుక్రవారం రాత్రి శక్తివంతమైన భూకంపంతో వణికిపోయాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR), పంజాబ్, హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్...












