UPSC Exam Calendar 2025 | యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్ విడుదల.. వివరాలు ఇవే..
UPSC Exam Calendar 2025 | న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్/ రిక్రూట్మెంట్ పరీక్షలను విడుదల చేసింది. అభ్యర్థులు UPSC పరీక్ష 2025కి...
MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్...
MSP : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివర్గం వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి, గోధుమ, పత్తి...
Ayodhya railway station | ఆలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య స్టేషన్ ఎలా ముస్తాబైందో చూడండి..
Ayodhya : రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్యలోని రైల్వేస్టేషన్ (Ayodhya railway station) అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలు, కొత్త సైన్ బోర్డులు, ఎస్కలేటర్లు,...
తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు రైల్వే అభివృద్ధి పనులు..
26న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
తెలంగాణలో రూ. 230 కోట్ల నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు
రూ.169 కోట్లతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం
రూ. 221.18...
Vande Bharat Metro | వచ్చే నెలలోనే వందేభారత్ మెట్రో రైలు.. దీని స్పీడ్, ఫీచర్లు.. మీకు తెలుసా…?
Vande Bharat Metro Express | దేశంలోనే తొలి వందే మెట్రో రైలు మే నెలలో రైలు ట్రాక్పై దూసుకుపోనుంది. ఈ నెలాఖరులోగా తొలి నమూనా సిద్ధమవుతుంది. వందే మెట్రో రైలు రేక్లో...
‘సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?
ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన ఇదీ..
TS RTC Mahalaxmi Scheme | హైదరాబాద్: తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే....
Delhi Red Fort blast | ఢిల్లీ పేలుళ్ల కాలక్రమం: అనంత్నాగ్ వైద్యుల ఉగ్ర సంబంధాలు వెలుగులోకి
Delhi Red Fort blast | జమ్మూ కాశ్మీర్ పోలీసులు (JKP) ప్రారంభించిన ఒక సాధారణ దర్యాప్తు.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (JeM) తో సంబంధమున్న అత్యంత ప్రమాదకర 'వైట్-కాలర్ టెర్రర్...
Ram Navami in Ayodhya | అయోధ్యలో రామనవమి.. VIP దర్శనాలకు బ్రేక్
Ram Navami 2025 : శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్య (Ayodhya) లో భద్రతను ట్రాఫిక్ వ్యవస్థను కట్టుదిట్టం చేసింది యోగీ ప్రభుత్వం. ఆదివారం రామనవమి సందర్భంగా అయోధ్యను వివిధ జోన్లు,...
Mohan Bhagwat : భారత్ విశ్వగురువుగా మారే సమయం ఆసన్నమైంది..
ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా మోహన్ భగవత్ కీలక ప్రసంగం"ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరి పాత్ర అవసరం"హిందూ అనేది సమ్మిళితత్వానికి ప్రతీకన్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట...
BJP Manifesto 2024 : లోక్సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. వేదికపై బిఆర్ అంబేద్కర్ విగ్రహం, రాజ్యాంగంతో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి,...












