Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు
Delhi Metro Timings | లక్నో/న్యూఢిల్లీ: హోలీ వేడుకల కారణంగా లక్నో, ఢిల్లీలో మెట్రో (Delhi Metro) సేవలు మార్చి 14న సాధారణ ఉదయం షెడ్యూల్కు బదులుగా మధ్యాహ్నం 2:30 గంటలకు...
ఆపరేషన్ సిందూర్ నుంచి బీహార్ SIR వరకూ… వర్షాకాల సమావేశాల్లో రచ్చ ఉంటుందా? Parliament Monsoon Session 2025
Parliament Monsoon Session 2025 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21, సోమవారం ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తాత్కాలికంగా శాసనసభ, ఇతర వ్యవహారాలకు సంబంధించిన 17 అంశాలను చేపట్టాల్సి ఉంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ఉన్నాయి
Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..
Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ (E - Kyc) ప్రక్రియ గడువును ఫిబ్రవరి చివరి వరకు...
Ram Navami 2024 : రామనవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో 19 గంటల పాటు రాముడి దర్శనం..
Ayodhya : శ్రీరామనవమి పర్వదినం (Ram Navami 2024) సందర్బంగా ఏప్రిల్ 17న అయోధ్య రామాలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రామమందిర్ ట్రస్ట్ భక్తులకు కీలక సూచన...
మూడేళ్లలో 13లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యం
విస్తుపోయే విషయాలు వెల్లడించిన NCRB
ఆ విషయంలో తెలంగాణకు అగ్రస్థానంన్యూఢిల్లీ, హైదరాబాద్: దేశంలో మూడేళ్లలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో 13.13 లక్షల మంది బాలికలు మహిళలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్లో...
New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త రూల్
New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ విషయమై ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు తమ పెన్షన్ పొందేందుకు పెన్షన్ ఫారమ్ 6-Aని పూరించాలి. ఈ...
Ajit Doval | సురక్షితమైన సరిహద్దులతో భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది: అజిత్ దోవల్
BSF 21st investiture ceremony | గత 10 సంవత్సరాలలో మన దేశ శక్తి అపారంగా పెరిగిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్...
Delhi Pollution | ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలు బంద్.. పూర్తిగా ఆన్లైన్ లోనే తరగతులు
Delhi Pollution | ఢిల్లీలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సీజన్లో అత్యధికంగా 494కి ఎగబాకింది. పాఠశాలలు. ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలల్లో ప్రత్యక్ష...
భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates
Operation Sindoor LIVE updates : పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్...
ఆరెంజ్ వందేభారత్ రైలు రంగు మార్పుపై క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి….అసలు కారణం ఇదే..
భారత దేశంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న నారింజ రంగు వందే భారత్ రైళ్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. నారింజ రంగు వందేబారత్ రైళ్ల(Orange Vande Bharat Express train)...












