ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి
wildlife conflict in india: దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. 2018 నుండి భారతదేశంలో ఏనుగులు, పులుల కారణంగా 2,950 మంది మరణించారు. ఈ విషయాన్ని...
Pinaka | శత్రువుల గుండెల్లో ‘పినాకా’ దడ.. 120 కిలోమీటర్ల లక్ష్య ఛేదన సక్సెస్!
ఒడిశా తీరంలో లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ తొలి పరీక్ష విజయవంతండిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సంచలన నిర్ణయం..రూ. 79,000 కోట్ల సైనిక కొనుగోళ్లకు ఆమోదంగేమ్ ఛేంజర్గా నిలవనున్న పినాకా LRGR-120ఆర్మీ, నేవీ,...
PM Modi in Wayanad | వాయనాడ్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. బాధితులకు భరోసా..
PM Modi in Wayanad | ప్రకృతి విలయంలో విలవిలలాడుతున్న వాయనాడ్లో పునరావాస కార్యక్రమాలపై ఆశలు రేకెత్తిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆగస్టు 10న కేరళలో పర్యటించారు. ఉదయం 11 గంటలకు...
Major Arterial Road | ఈ రోడ్డు పూర్తయితే దక్షిణ -పశ్చిమ నగరాల మధ్య ప్రయాణ సమయం...
Bengaluru Major Arterial Road : బెంగళూరులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేజర్ ఆర్టీరియల్ రోడ్ (MAR), దక్షిణ మరియు పశ్చిమ బెంగళూరు మధ్య కనెక్టివిటీని పెంపొందించడానికి రూపొందించబడిన 10.8 కి.మీ., రాబోయే...
water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు
water crisis in indian cities | వేసవి వచ్చీరాగానే ఎండలు తీవ్రమై అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నీటి కొరత బెంగళూరులోనే కాదు.. ఇది భారతదేశంలోని అనేక ప్రధాన...
PM Modi attack on the Congress | కాంగ్రెస్పై ప్రధాని ఫైర్.. అమిత్షాపై విమర్శలకు దీటుగా సమాధానం
PM Modi attack on Congress : కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అంబేద్కర్పై అమిత్షా వ్యాఖ్యలపై ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. అమిత్షా...
RSS | ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై...
Bharat Taxi లో డ్రైవర్లకే 80% ఆదాయం – అమిత్ షా కీలక ప్రకటన
Bharat Taxi : కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో భారత్ టాక్సీ డ్రైవర్లతో సమావేశమై, వారి సమస్యలు, సందేహాలను విన్నారు. ఇటీవల ప్రారంభించబడిన “భారత్ టాక్సీ” రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ డ్రైవర్ల సంక్షేమాన్ని...
Aurangzeb : ఔరంగజేబ్ను పొడిగిడినందుకు సమాజ్ వాదీ పార్టీ నేతపై కేసు
అత్యంత క్రూరుడైన మొఘల్ పాలకుడు ఔరంగజేబును (Aurangzeb) ప్రశంసిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అబు అజ్మీ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర...
పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం
మాదక ద్రవ్యాలు, ఆయుదాల సరఫరానే లక్ష్యం
'సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం.. : BSF
పాకిస్తాన్ వైపు నుంచి దేశంలోని డ్రోన్లు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. వక్రమార్గంలో దేశంలోకి మాదకద్రవ్యాలు, ఆయుధాలను చేరవేర్చి ఇక్కడి...












