Illegal Migrants : ఢిల్లీలో 8 మంది బాంగ్లాదేశ్ అక్రమ వలసదారుల గుర్తింపు..
Illegal Migrants : న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల కారణంగా రాజధానిలో పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఢిల్లీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని...
రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ఆర్మీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం
కార్గిల్ అమరవీరులకు ఘననివాళులర్పించేందుకు మహిళా సైనికాధికారుల బృందం బైక్ ర్యాలీని చేపట్టింది. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాలైన...
‘లవ్ జిహాద్’కు కుటుంబ విచ్ఛిన్నమే కారణం – Mohan Bhagwat
'స్త్రీ శక్తి సంవాద్'లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్భోపాల్ : మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, వారు మతం, సంస్కృతి, జాతీయ నైతికతకు రక్షకులని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్...
Suresh Gopi కేరళ కమ్యూనిస్టు కంచుకోటలో చరిత్ర సృష్టించిన సురేష్ గోపి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం..
BJP MP Suresh Gopi | మలయాళ నటుడు సురేష్ గోపి (Suresh Gopi) కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha election) ఘన విజయం...
పార్లమెంట్లో ‘Palestine’ బ్యాగ్ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్
New Delhi : భారత పార్లమెంట్లో పాలస్తీనా బ్యాగ్ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ...
భారతదేశం శాంతి స్థాపన కోసం రోడ్మ్యాప్ని కలిగి ఉంది : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
జార్ఖండ్: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత, భారతదేశం శాంతి స్థాపనకు పటిష్టమైన రోడ్మ్యాప్ని కలిగి ఉందని, దీనిని ప్రపంచం కూడా నమ్ముతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS...
EPFO Update | మీరు వచ్చే ఏడాది నుంచి నేరుగా ATMల నుంచి PFని విత్డ్రా చేసుకోవచ్చు
EPFO Update | ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సంవత్సరం నుంచి EPFO చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్లను నేరుగా ATMల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ...
CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు.. హాజరైన ధంఖర్
CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 12, శుక్రవారం నాడు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో ఈ...
అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన
లక్నో: హత్యకు గురైన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఒక్కసారిగా షాక్...
Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావడం మర్చిపోవద్దు..
Mahakumbh 2025 : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా వచ్చేసింది. ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్లకు చేరుకుంటారు. ప్రయాగ్రాజ్లోని మహా...












