Bharat Atta: కేంద్రం గుడ్న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు
Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా 'భారత్ అట్టా' బ్రాండ్ పేరుతో కిలోకు రూ. 27.50...
LPG cylinder price | కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై తగ్గింపు ఎంతగా అంటే..!
LPG cylinder price reduced today: నూతన సంవత్సరం సందర్భంగా.. జనవరి 1న ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గాయి.....
Radhika Sarathkumar | లోక్ సభ ఎన్నికల బరిలో రాధికా శరత్ కుమార్..
Radhika Sarathkumar | ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్కుమార్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. రాధికను విరుదునగర్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ (BJP) పోటీలో నిలిపింది. రాధిక భర్త శరత్...
Bangladesh-India | భారతదేశం మాల్దీవులకు సహాయం పెంపు.. బంగ్లాదేశ్ భారత్ ఏంచేసింది?
Budget 2025 : కేంద్ర బడ్జెట్లో విదేశీ సహాయం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ. 5,483 కోట్లు కేటాయించింది, ఇది గతేడాది రూ.4,883 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో, నైబర్హుడ్...
MUDA Scam | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మరో బిగ్ షాక్ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA Scam) స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద...
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పాడి పరిశ్రమ, ఎరువుల ఉత్పాదనకు రూ.16,000 కోట్లు
Union Cabinet Decisions : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు (Union Cabinet...
Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా
మావోయిస్టులు వెంటనే హింసాకాండను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు....
Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్...
Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల వేగాన్ని పెంచడంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేరకు లోక్సభ 2024 మేనిఫెస్టోలో మల్టీ...
ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి
wildlife conflict in india: దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. 2018 నుండి భారతదేశంలో ఏనుగులు, పులుల కారణంగా 2,950 మంది మరణించారు. ఈ విషయాన్ని...
Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంటర్.. ఆర్ఎస్ఎస్ నుంచి ‘సేవా స్ఫూర్తి’ నేర్చుకోండి
New Delhi : ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్కు రాసిన లేఖపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) విమర్శించింది,...












