Doordarshan | సరికొత్త లోగోతో దూరదర్శన్.. పసుపు రంగు నుంచి ఆరెంజ్ రంగులోకి..
Doordarshan New Logo | భారత ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్ అయిన దూరదర్శన్ కొత్త లోగో ఆవిష్కరించారు. న్యూస్ ఛానెల్ DD న్యూస్ లోగోను ఎరుపు రంగు నుంచి ఆరెంజ్...
walkie-talkies Explosions | మరో కొత్త తరహా యుద్ధం. పేలిపోతున్న వాకీ-టాకీలు, బ్యాటరీలు..
walkie-talkies Explosions | జెరూసలేం : లెబనాన్ లో వేల సంఖ్యలో పేజర్లు పేలుళ్ల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అది మర్చిపోకముందే.. మధ్యప్రాచ్య దేశం మళ్లీ హ్యాండ్హెల్డ్ రేడియోలు (వాకీ-టాకీలు), సాయుధ...
Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్(Arunachal Pradesh)ను భారత భూభాగంలో భాగంగా గుర్తిస్తోందని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి “చొరబాటు లేదా ఆక్రమణలను” అమెరికా ప్రభుత్వం (United States) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం...
24 గంటల్లో 5 భూకంపాలు
దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ...
మూడేళ్లలో 13లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యం
విస్తుపోయే విషయాలు వెల్లడించిన NCRB
ఆ విషయంలో తెలంగాణకు అగ్రస్థానంన్యూఢిల్లీ, హైదరాబాద్: దేశంలో మూడేళ్లలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో 13.13 లక్షల మంది బాలికలు మహిళలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్లో...
Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు (Warangal Railway Station) శరవేగంగా కొససాగుతున్నాయి. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాజెక్టు కోసం కేంద్రం...
Railways News | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్లలో పెరగనున్న కోచ్ల సంఖ్య
Railways News | న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అశ్విని వైష్ణవ్ ఈ క్యాలెండర్ ఇయర్కు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వైష్ణవ్ తన బాధ్యతలను స్వీకరించిన వెంటనే...
Vande Cargo | వందే భారత్ తర్వాత వందే కార్గో వస్తుంది! ఈ రైలు ఫస్ట్ లుక్ చూడండి..
Vande Cargo News | భారతీయ రైల్వే వందే భారత్ రైలు ద్వారా ఎంతో మందికి సౌకర్యవంతమైన, విలాసవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించింది. వందే భారత్ రైళ్ల సక్సెస్ తో ఇప్పుడు వందే...
యూపీలో కలకలం: ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. డెంటల్ విద్యార్థి అరెస్ట్! – ISIS Student Arrest
ISIS Student Arrest Moradabad : ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాద మూలాల అన్వేషణలో భాగంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భారీ విజయం సాధించింది. అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS)తో ఆన్లైన్...
Markets Today | ఆంధ్రప్రదేశ్లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంతో లాభాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ
Markets Today | అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు బిఎస్ఇలో 1.6 శాతం లాభపడి, ఒక్కో షేరుకు రూ.838.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అదానీ సోలార్ ఎనర్జీ ( Adani...












