Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
రేపు 2 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నాలుగు రాష్ట్రాల పర్యటనలో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి రెండు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రధాని ఈ పర్యటనలో రూ.50,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అయోధ్య మీదుగా లక్నో-గోరఖ్ పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అయోధ్య మీదుగా లక్నో-గోరఖ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలు చార్ […]
వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య
మధ్యప్రదేశ్లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలపై మంగళవారం అర్ధరాత్రి అరెస్టు అయిన ప్రవేశ్ శుక్లా(30) నివాసంలో కొంత భాగాన్ని అధికారులు బుధవారం బుడ్డోజర్లతో కూల్చివేశారు. సిద్ధి జిల్లాలో పోలీసు బృందాలు తనిఖీలు చేసి శుక్లాను అరెస్టు చేశాయి. అతని అరెస్టు తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ సాకేత్ మాల్వియా.. శుక్లాపై జాతీయ భద్రతా చట్టం(NSA) కింద కేసు నమోదు చేశారు. NSAని అనుసరించి, బుధవారం బుల్డోజర్లు శుక్లా ఇంటికి చేరుకున్నాయి. ఇల్లు కూల్చివేయొద్దని శుక్లా తండ్రి, […]
‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..
‘వందేమాతరం’.. పాటతో మార్మోగిన స్టేడియం.. శాఫ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్ గెలిచిన తర్వాత స్టేడియంలోని వేలాది మంది మా తుఝే సలాం పాట పాడారు. ఈ వీడియోలు వైరల్గా మారాయి. సౌత్ ఏషియన్ ఫుల్బాల్ ఫెడరేషన్ (SAFF- శాఫ్) చాంపియన్షిప్ టోర్నమెంట్ టైటిల్ను ఇండియా ఫుల్బాల్ జట్టు 9వ సారి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ ఫైనల్లో కువైట్పై పెనాల్టీ షూటౌట్ లో గెలిచి మరోసారి శాఫ్ విజేతగా అవతరించింది టీమిండియా . మ్యాచ్ సమయంలో 1-1తో […]
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు
వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు. మీడియాతో ఏఎస్పీ పాట్లే మాట్లాడుతూ, “మేము నిందితుడిని (ప్రవేష్ శుక్లా) అదుపులోకి తీసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. విచారణ పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. కాగా నిందితుడిపై […]
కీర్తినగర్ లో వైభవంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు
కోలాహలంగా అమ్మవారి రథయాత్ర కీర్తినగర్ కాలనీ: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరిన శ్రీ నిమిషాంబ దేవి అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు సోమ వారం ఘనంగా ముగిశా యి. శాకంబరీ మహోత్సవాల్లో భాగంగా వేద పండితులు కల్యాణ్ ఆచార్యులు ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ప్రతీ రోజు అమ్మవా రికి ప్ర త్యేక పూజలు, హో మాలు, కుంకు మ పూజ లు నిర్వహించా రు. అమ్మవా రు ఒక్కో రోజు ఒక్కో […]
Jio Bharat Phone : కేవలం రూ.999 ధరకే 4జీ ఫోన్…
రిలయన్స్ జియో నుంచి మరో బడ్జెట్ ఫోన్ రిలయన్స్ జియో మార్కెట్లోకి మరో కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Jio Bharat Phone ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో ఒక మిలియన్ జియో భారత్ ఫోన్ల బీటా ట్రయల్ను జూలై 7 నుండి 6,500 ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ కొత్త ఇంట ర్నెట్ ఎనేబుల్డ్ ఫోన్ ధర కేవలం రూ. 999 మాత్రమే.. ఈ ఏడాది చివర్లో JioPhone 5G స్మార్ట్ ఫోన్ ను […]
పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!
మీ ఇంటి పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయా? సర్పాల నుండి మీ ఇంటిని సురక్షితంగా ఉంచే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.. వీటి సాయంతో పాములను మీ ఇంటి నుండి దూరంగా ఉంచుకోవచ్చు! పాములు తడిగా ఉండే, దట్టమైన పొదలు, రాళ్ల కుప్పలతో ఉన్న ఏకాంత ప్రదేశాలను ఇష్టపడతాయి. మీకు తెలియకుండానే ఇంటి పరిసరాల్లో సులభంగా నివాసాలను ఏర్పరచుకోవచ్చు. పాములను ఇంటి పరిసరాలకు రాకుండా ఉంచేందుకు సులభమైన మార్గాలలో Natural Snake Repellent Plants పెంచడం ఒకటి. […]
వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు
రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న […]
ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..
మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది.. సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఓ మహిళ నయన మాండవి.. తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆపై తన కొడుకు కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు […]
చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది. అదే […]
