waqf law | వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
waqf amendment act 2025 : దేశంలో నేటి నుంచి వక్ఫ్ సవరణ చట్టం (waqf law) అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఏప్రిల్...
వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కి.మీ నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి
భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి ఎండలో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య...
Pratishtha Dwadashi 2025 | అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు
Ayodhya Ram Mandir Pratishtha Dwadashi 2025 | అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించిన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 11, 2025న 'ప్రతిష్ఠ ద్వాదశి'గా జరుపుకుంటామని శ్రీరామ జన్మభూమి...
Pradhan Mantri Suryodaya Yojana : పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంటు బిల్లులు తగ్గించే కేంద్రం కొత్త...
Pradhan Mantri Suryodaya Yojana : పేద మధ్య తరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మోదీ ఓ...
Generic Medicine: జనరిక్ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం
Generic Medicine : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతీ ఆస్పత్రి, వెల్నెస్ సెంటర్లు ఇక నుంచి తప్పనిసరిగా తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను మాత్రమే రోగులకు సిఫార్సు చేయాలని కేంద్రం...
Markets Today | ఆంధ్రప్రదేశ్లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంతో లాభాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ
Markets Today | అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు బిఎస్ఇలో 1.6 శాతం లాభపడి, ఒక్కో షేరుకు రూ.838.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అదానీ సోలార్ ఎనర్జీ ( Adani...
PM Modi | ‘జంగిల్ రాజ్ నాయకులు హిందూ మతాన్ని అపహాస్యం చేశారు…’:
మహా కుంభమేళాపై ఆర్జేడీపై ప్రధాని మోదీ ఫైర్PM Modi in Bihar | ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (MahaKumbh Mela 2025 )పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల...
Beer Price Hike : బీర్ ధరలను పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ?
Beer Price Hike : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ కు గురి చేస్తూ బీర్ (Beer) ధరలను పెంచాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka government ) యోచిస్తోంది. ఇటీవలి కాలంలో బస్...
Sydney BreakingNews | సిడ్నీని కుదిపేసిన రక్తపాతం: బోండి బీచ్లో సామూహిక కాల్పులు; 10 మంది మృతి!
హనుక్కా వేడుకల సమయంలో దాడిఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు: రాయిటర్స్Sydney, Australia | ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బోండి బీచ్ (Bondi Beach) లో ఆదివారం జరిగిన...
Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్(Arunachal Pradesh)ను భారత భూభాగంలో భాగంగా గుర్తిస్తోందని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి “చొరబాటు లేదా ఆక్రమణలను” అమెరికా ప్రభుత్వం (United States) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం...












