Yogi Adityanath | ఉత్తరప్రదేశ్లోని నేరస్థులకు యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అలీఘర్: ఉత్తర ప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంస్టర్లు, నేరస్తులను మట్టి కరిపిస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ (Yogi Adityanath).. తాజాగా ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన సమాజానికి ముప్పుకలిగించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్...
Diwali Special Trains | ప్రయాణికులకు గుడ్న్యూస్.. దీపావళి నేపథ్యంలో రైల్వే కోచ్ల పెంపు
రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి (Diwali), ఛఠ్ పూజ (Chhath Puja) పండుగల సమీపిస్తున్న క్రమంలో రైల్వే కోచ్ల...
Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు
Indo-Pak tension : భారత్ పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ తనను తాను కాల్చుకుంది. ఒకవైపు భారత ఆర్మీ పాకిస్తాన్లోకి ప్రవేశించి వేగంగా సైనిక చర్య చేపడుతుండగా, మరోవైపు పాకిస్తాన్ (Pakistan)...
Massive fire | డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 18 బస్సులు దగ్ధం
Massive fire | ఒక బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire) భారీగా అగ్నికీలలుపొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.బెంగళూరు: బస్ డిపోలో భారీ...
ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆందోళన – West Bengal Politics
రేపటి నుంచి భారీ ర్యాలీ చేపడతామని ప్రకటనWest Bengal Politics | కోల్కతా : ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే నిర్ణయంపై పశ్చిమ బెంగాల్లో రాజకీయ...
Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..
Budget 2024 Highlights: ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీలకు గుడ్న్యూస్ చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్...
2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్ప్రెస్వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..
Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్ప్రెస్వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ...
GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్టీ భారీగా తగ్గింపు..
GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్టీ...
అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు
కొట్టుకుపోయిన వంతెనలు, పంటపొలాలు
గౌహతి: Assam Floods అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అసోమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ...
Manipur violence: అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా.. సోషల్ మీడియాలో కలకలం రేపిన ఫోటోలు
Manipur violence: జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు మణిపురి విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమావడం సంచలనం రేపింది.. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి..ఒక చిత్రంలో...












