Nipah Virus : కేరళలో 5 నిపా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్లో 700 మంది, 77 మంది హై-రిస్క్
కేరళ (kerala) లో నిఫా వైరస్ భయాందోళన సృష్టిస్తోంది. నిపా సోకిన పేషెంట్తో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త బుధవారం పాజిటివ్ తేలడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
Railway Safety | పెరుగుతున్న రైలు ప్రమాదాల నివారణకు ఇకపై రైల్వే ఇంజన్లు, యార్డులపై AI- ఎనేబుల్డ్ సీసీ...
Indian Railways | ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న రైలు ప్రమాదాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే భద్రత (Railway Safety) కోసం ...
10 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం
10 New Vande Bharat Express | భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు వేగంగా మారుతున్నాయి. ఆధునిక రైళ్లు ఇప్పుడు రైల్వేల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు భారతీయ...
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్ వాహనం..
అక్కడికక్కడే 12 మంది మృతి..Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు...
లోక్సభలో ‘జీ-రామ్-జీ’ (VB-GRAM-G) బిల్లు ఆమోదం: సభలో ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కల్పనలో కీలక మార్పులు తీసుకువచ్చే ‘విక్షిత్ భారత్ - రోజ్గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్)’ - (VB-GRAM-G) బిల్లు, 2025 కు గురువారం లోక్సభ...
మహిళా లోకానికి ప్రధాని మోదీ క్షమాపణలు: “విపక్షాలు మీ ఆత్మగౌరవంపై దాడి చేశాయి!” – PM Modi Speech
బిల్లు వీగిపోవడంతో ప్రధాని ఆవేదన.. సంబరాలు చేసుకున్న విపక్షాలపై నిప్పులు!మోదీ హయాంలో లోక్సభలో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి!PM Modi Speech on Women's Bill :...
Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
Kejriwal : దిల్లీ మద్యం కేసులో దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కోరుతూ.. ఈడీ...
Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..
Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో రైళ్లలో...
మమతా కంచుకోటలో అమిత్ షా గర్జన: ‘ఆ ముఠాను బంగాళాఖాతంలోకి విసిరేస్తాం!’ – West Bengal Election 2026
బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే యూసీసీ (UCC) అమలుసిండికేట్ రాజ్, చొరబాటుదారులపై హోం మంత్రి తీవ్ర వ్యాఖ్యలుఉద్యోగులకు 7వ పే కమిషన్, డీఏ హామీWest Bengal Election 2026 : పశ్చిమ...
దేశంలో 44% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
వివరాలు వెల్లడించిన ఏడీఆర్ (association for democratic reforms)
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతదేశం అంతటా రాష్ట్రాల అసెంబ్లీలలో సుమారు 44 శాతం మంది...












