IPPB Vacancy 2024 Notification | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఉద్యోగం పొందడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్,...
India Post Payment Bank IPPB Recruitment 2024 : బ్యాంక్లో ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు చక్కని అవకాశం.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో ఖాళీల...
Vande Bharat Metro | వచ్చే నెలలోనే వందేభారత్ మెట్రో రైలు.. దీని స్పీడ్, ఫీచర్లు.. మీకు తెలుసా…?
Vande Bharat Metro Express | దేశంలోనే తొలి వందే మెట్రో రైలు మే నెలలో రైలు ట్రాక్పై దూసుకుపోనుంది. ఈ నెలాఖరులోగా తొలి నమూనా సిద్ధమవుతుంది. వందే మెట్రో రైలు రేక్లో...
వందేమాతరం పాడటం ‘తప్పనిసరి’ కాదు: సుప్రంకోర్టు కీలక వ్యాఖ్యలు.. – Vandemataram
Supreme Court on Vandemataram Circular | ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం ‘వందేమాతరం’ పాడాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్పై సుప్రీంకోర్టు కీలక స్పష్టతనిచ్చింది. ఈ సర్క్యులర్ కేవలం...
5% వడ్డీతో రూ.లక్ష రుణం: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం అంటే ఏమిటి?
PM Vishwakarma Yojana : హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేద చేతి వృత్తులారికి తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే కాకుండా వారిలో వృత్తి నైపుణ్యలను పెంచి, మార్కెటింగ్...
PM Modi : మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు ప్రపంచ ఆకర్షణ
ఆపరేషన్ సిందూర్ విజయం: 22 నిమిషాల్లో ఉగ్ర నేతల ఇళ్లు నేలమట్టం'రెడ్ కారిడార్' ఇక 'గ్రీన్ గ్రోత్ జోన్' మారుతోంది.దేశ ఐక్యతకు ఉదాహరణగా అన్ని పార్టీల ఎంపీలుParliament Monsoon session...
Kerala name change | కేరళ పేరు మారిపోతోంది.. ఇకపై ‘కేరళం’గా మారే అవకాశం
Kerala name change as Keralam | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశంలోని రాష్ట్రాల చారిత్రక, భాషా గుర్తింపును మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర...
local trains | సరికొత్త ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్లు
Mumbai local trains : భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరమైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ...
Unified Pension Scheme | మోడీ సర్కార్ గుడ్న్యూస్.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం
New Unified Pension Scheme | పెన్షన్ పథకం విషయంలో మోదీ (PM Modi) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్...
భారత మిస్సైళ్లు మా స్థావరాలను తాకాయి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని – INDIA ATTACK PAKISTAN...
India Missile Attack : భారత్ తన క్షిపణులతో తన అనేక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చివరకు అంగీకరించారు. ఒక కార్యక్రమంలో షరీఫ్...
24 గంటల్లో 5 భూకంపాలు
దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ...











