One Nation One Election | జమిలి ఎన్నికలు అంటే ఏమిటీ.. ఒకేసారి ఎన్నికలతో లాభాలు ఏమిటీ? పూర్తి...
One Nation One Election | 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ (kovind panel) తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం...
Vande Bharat Metro | వచ్చే నెలలోనే వందేభారత్ మెట్రో రైలు.. దీని స్పీడ్, ఫీచర్లు.. మీకు తెలుసా…?
Vande Bharat Metro Express | దేశంలోనే తొలి వందే మెట్రో రైలు మే నెలలో రైలు ట్రాక్పై దూసుకుపోనుంది. ఈ నెలాఖరులోగా తొలి నమూనా సిద్ధమవుతుంది. వందే మెట్రో రైలు రేక్లో...
FCI : ఎఫ్సీఐ బియ్యం ధర క్వింటాల్కు రూ.550 తగ్గించిన కేంద్రం
New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్కు రూ. 2,250గా నిర్ణయించిన...
SMVDIME | వైష్ణో దేవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై రగులుతున్న జమ్మూ
Vaishno Devi Medical College Admissions Controversy : శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ (SMVDIME)లో మొదటి బ్యాచ్ MBBS ప్రవేశాలు తీవ్ర రాజకీయ దుమారానికి, సామాజిక...
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉగాది సందర్భంగా మెట్రో రైలు...
Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా యవతకు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు
ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం
odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్...
LPG price hike: భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర
LPG price hike: వినియోగదారులకు చమురు కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1, 2023 నుండి, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 209 పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల ఎల్పిజి...
RRB JE రిక్రూట్మెంట్ 2024: 7951 ఖాళీలు ప్రకటించబడ్డాయి
డిప్లొమా లేదా డిగ్రీ చేసివారికి సువర్ణావకాశం
RRB JE Recruitment 2024 | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 2024 తాజాగా భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జూనియర్...
Rains : వరదల తాకిడికి 120 మందికి పైగా మృతి
న్యూఢిల్లీ : ఉత్తరాదిలో భారీ వరదలతో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. జూన్ 24న వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లో 120 మందికి పైగా మరణించారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు...












