Jio AirFiber plans in 2023: నెలవారీ వార్షిక జియో ఎయిర్ఫైబర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు, ఆఫర్లు ఫుల్...
ఇటీవల రిలయన్స్ ప్రవేశపెట్టిన ప్రీమియం బ్రాడ్బ్యాండ్ సర్వీస్ Jio AirFiber.. మెరుపు-వేగంతో 5G ఇంటర్నెట్ను వైర్లెస్గా అందిస్తోంది. ఈ కొత్త తరహా సర్వీస్ మీ గృహ పరికరాలను ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి...
Rakhi | రక్షా బంధన్ ను మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోండి..
Rakhi 2025 | రక్షా బంధన్ను సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ (Raksha Bandhan) జరుపుకుంటారు....
Pahalgam | పాక్ కు షాక్.. పాకిస్తాన్ విమానాలు ఎగరకుండా భారత గగనతలాన్ని మూసివేత
New Delhi | పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ కు చెందిన అన్ని విమానాలు, సైనిక విమానాలు ఎగరకుండా తమ...
Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్
Heatwave Alert | దేశంలోని తూర్పు, దక్షిణ భారతదేశంలో కొనసాగుతున్న హీట్వేవ్ మే 5-6 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. మేలో దేశంలోని చాలా...
Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత పథకాలు.. కొత్త ఛార్జీలతో జేబులకు చిల్లు
Freebies Politics | గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత పథకాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉచిత పథకాలు...
Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
Water Tariff Hike in Bengaluru : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో నీటి చార్జీలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. 2014 నుంచి...
India’s first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు...
Indian Railways | భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలును సెప్టెంబరు 16, 2024న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ రైలు ప్రారంభానికి ముందు, భారతీయ రైల్వే మొదటి వందే...
Badrinath : బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయ్.. 15 టన్నుల పూలతో అద్భుతమైన అలంకరణ చూడండి..
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ (Badrinath Temple) ద్వారాలు ఆరు నెలల తర్వాత ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, వైష్ణవాలయం తలుపులు ఉదయం 6...
Bengaluru Airport | బెంగళూరులో రూ.1,100 కోట్లతో MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న ఇండిగో
Bengaluru : దేశంలో అతిపెద్ద ప్రయాణికుల విమానయాన సంస్థ ఇండిగో, కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru Airport) లో 31 ఎకరాల్లో రూ. 1,100 కోట్ల పెట్టుబడితో తన నిర్వహణ, మరమ్మత్తు...
India TV-CNX Opinion Poll : ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ‘400’ సీట్లు రావు.. ఇండియా టీవీ ...
India TV-CNX Opinion Poll: లోక్సభ ఎన్నికలు (Lok Sabha elections 2024) సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి మూడవసారి విజయ పరంపరను కొనసాగిస్తుందని ప్రీ-పోల్ సర్వే...












