Kanche Gachibowli : కంచ గచ్చిబౌలి భూముల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు సీరియస్..Kanche Gachibowli : తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (HCU) ఆనుకుని ఉన్న భూమిలో భారీగా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం ఆందోళన వ్యక్తం...
Tirupati laddu : ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కేసులో నలుగురు అరెస్టు
Amaravati : దేశవ్యాప్తంగా దుమారం రేపిన వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ (Tirupati laddu Issue ) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భక్తులకు ప్రసాదంగా అందించే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను కల్తీ...
Jammu Kashmir : కశ్మీర్లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట నిర్విరామంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రస్థావరాలను, పాక్ తరలిస్తోందని ...
పాకిస్తాన్లో వైమానిక దాడి.. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..
Indian Army Press Conference : పాకిస్తాన్ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులకు(Air strike) సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ వెల్లడించింది. బుధవారం భారత ఆర్మీ...
ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ
కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ కైతాల్లోని గుహ్లా ప్రాంతంలో...
హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రలో కాంగ్రెస్ : Bandi Sanjay
న్యూఢిల్లీ : తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బీసీల కోసం కాకుండా కేవలం ముస్లింలకు వంద...
పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య బహిరంగ యుద్ధం? కాబూల్, కాందహార్పై వైమానిక దాడులు – Pakistan Afghanistan...
Pakistan Afghanistan War 2026 : ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ సరిహద్దుay ఇప్పుడు బహిరంగ యుద్ధ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉమ్మడి సరిహద్దులో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో...
Jio AirFiber plans in 2023: నెలవారీ వార్షిక జియో ఎయిర్ఫైబర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు, ఆఫర్లు ఫుల్...
ఇటీవల రిలయన్స్ ప్రవేశపెట్టిన ప్రీమియం బ్రాడ్బ్యాండ్ సర్వీస్ Jio AirFiber.. మెరుపు-వేగంతో 5G ఇంటర్నెట్ను వైర్లెస్గా అందిస్తోంది. ఈ కొత్త తరహా సర్వీస్ మీ గృహ పరికరాలను ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి...
IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు
IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జరిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల...












