Pinaka | శత్రువుల గుండెల్లో ‘పినాకా’ దడ.. 120 కిలోమీటర్ల లక్ష్య ఛేదన సక్సెస్!
ఒడిశా తీరంలో లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ తొలి పరీక్ష విజయవంతండిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సంచలన నిర్ణయం..రూ. 79,000 కోట్ల సైనిక కొనుగోళ్లకు ఆమోదంగేమ్ ఛేంజర్గా నిలవనున్న పినాకా LRGR-120ఆర్మీ, నేవీ,...
Bulldozer action | సంభాల్ లో అక్రమ కట్టడాల కూల్చివేత.. ఇక్కడ విద్యుత్ స్థంభాలనూ ఆక్రమించుకున్న ఘనులు
Bulldozer action | ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ, పోలీసులు సంభాల్ (Sambhal) లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పట్టణంలో కొంతమంది నివాసితు రోడ్లను విద్యుత్ స్థంభాలను కూడా ఆక్రమించేసుకున్నారు అని పట్టణ సబ్...
Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్సీ, సీఏఏను అమలు చేయం: మమతా బెనర్జీ
Trinamool Congress Menifesto | తాము ఎన్నికల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడించారు. సిల్చర్లో జరిగిన బహిరంగ...
Blood Sugar : మధుమేహస్తులు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..
Avoid Foods in Diabetes : డయాబెటిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వయస్సుతో తేడా లేకుండా అందరూ మధుమేహవ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక...
ఐపీఎల్ మ్యాచ్ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..
Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి...
Uttar Pardesh | తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది ఉద్యోగులు .. వేతనాల నిలిపివేత
Uttar Pardesh | ఆన్లైన్లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆన్లైన్లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని కారణంగా వారి...
Operation Sindoor LIVE : పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడులు..
Operation Sindoor LIVE : భారత్, పాక్ సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్ దాడి చేయడంతో.. భారత్ దీటుగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై...
Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి?
Ayushman Bharat card | 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)ని వర్తింపజేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్...
పూర్తి కావస్తున్న నమో భారత్ స్టేషన్ కారిడార్.. త్వరలో ట్రయల్ రన్
Namo Bharat station corridor | న్యూఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్లోని అతిపెద్ద నమో భారత్ స్టేషన్, సారాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో రవాణాను సులభతరం చేసే లక్ష్యంతో ఏప్రిల్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం...
Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి పదవి
Shivraj Singh Chouhan | బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్.. 30 ఏళ్లకు పైగా పార్టీ పదవుల్లో సేవలందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవకాశం...












