Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు...
Aadhaar Free Update : దేశంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఆధార్ గుర్తింపు తప్పనిసరి ఏ పథకానికైనా లేదా ఎక్కడి వెళ్లినా ఆధార్ ప్రూఫ్ సమర్పించాల్సిందే.. అయితే అందరూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి...
Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు
Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్రయాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన...
Big Breaking | రియాసి దాడికి ప్రధాన సూత్రధారి పాక్ లో హతం.. మళ్లీ తెరపైకి గుర్తుతెలియని వ్యక్తులు
Big Breaking | 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో సంబంధాలు కలిగిన ఉగ్రవాది అబూ కటల్ పాకిస్తాన్లో హతమయ్యాడు. భారతదేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో...
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త,...
Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్
Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు...
Delhi Water crisis | తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు
Delhi Water crisis | దేశ రాజధానిలో ఢిల్లీలో తాగునీటి కొరత ప్రజలను వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం అందరూ అల్లాడిపోతున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్...
Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..
Rath Yatra 2024 | ఒడిశాలోని పూరీలో జగన్నాథుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథయాత్రను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జగన్నాథ రథయాత్ర జూలై 07 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది....
Rozgar Mela | 51,000 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు
Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)...
Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..
Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే...
SIR : రెండవ దశ ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం — 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో...
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండవ దశ SIR (Special Intensive Revision) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 277 లోక్సభ నియోజకవర్గాలు, 1,843 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ చేయనున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్...












