Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్(Arunachal Pradesh)ను భారత భూభాగంలో భాగంగా గుర్తిస్తోందని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి “చొరబాటు లేదా ఆక్రమణలను” అమెరికా ప్రభుత్వం (United States) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం...
PM Modi Assam Visit 2026| అస్సాంలో ప్రధాని మోడీ గర్జన: ‘కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తుల చేతిలో...
PM Modi Assam Visit 2026 | సిల్చార్ (అస్సాం): ఎన్నికల వేళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అస్సాంలోని సిల్చార్లో రూ.23,500 కోట్ల...
Bengaluru Airport | బెంగళూరులో రూ.1,100 కోట్లతో MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న ఇండిగో
Bengaluru : దేశంలో అతిపెద్ద ప్రయాణికుల విమానయాన సంస్థ ఇండిగో, కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru Airport) లో 31 ఎకరాల్లో రూ. 1,100 కోట్ల పెట్టుబడితో తన నిర్వహణ, మరమ్మత్తు...
ఆపరేషన్ సిందూర్లో 50 ఆయుధాలు కూడా వాడలేదు.. కొత్త వివరాలు బయటపెట్టిన ఎయిర్ మార్షల్ తివారీ –...
న్యూఢిల్లీ : ఇటీవల, మే నెలలో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొత్త ఫుటేజ్లు,...
పార్లమెంట్లో విపక్షాల్లో చీలికలు మొదలు..
Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ,...
Bangladesh Crisis | బంగ్లాదేశ్తాత్కాలిక ప్రధాని యూనస్ నుంచి మోదీకి ఫోన్..
Bangladesh Crisis | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత...
West Bengal | బెంగాల్ రాజకీయాల్లో భారీ కుదుపు:
ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు .. కొత్త పార్టీ పెట్టిన హుమాయున్ కబీర్..!West Bengal Politics | కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన భరత్పూర్...
South Central Railway | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో పలు రైళ్ల పొడిగింపు
South Central Railway | హైదరాబాద్ : వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేర్వేరు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను...
Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా యవతకు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు
Rains : వరదల తాకిడికి 120 మందికి పైగా మృతి
న్యూఢిల్లీ : ఉత్తరాదిలో భారీ వరదలతో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. జూన్ 24న వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లో 120 మందికి పైగా మరణించారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు...












