Ration Card : రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ మిస్ అవ్వద్దు, మోడీ బంపర్ ఆఫర్
దేశంలో రేషన్ కార్డ్ ఉన్న వారికి మరోసారి మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశంలో ఆహారం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆహార ధాన్యాలు అందరికీ అందించేందుకు ఏర్పాట్లు...
వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతం
Vande Bharat Metro train : పశ్చిమ మధ్య రైల్వేలోని కోట డివిజన్లో కొత్తగా నిర్మించిన 16-కోచ్ల వందే భారత్ మెట్రో రేక్ విజయవంతమైన ట్రయల్ రన్ను ఇటీవల పూర్తి చేసింది. లక్నోకు...
Indian Railways | వేసవిలో ప్రయాణికుల కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు..
Indian Railways | వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ఎన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి మంత్రిత్వ శాఖ రైళ్ల ట్రిప్పుల...
Mahakumbh 2025 : మహా కుంభమేళాలో రంగంలోకి దిగిన 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు
Mahakumbh 2025 : మహాకుంభ్ నగర్లో త్రివేణి సంగమం ప్రాంతాలను పరిశుభ్రం చేయడానికి యూపీ ప్రభుత్వం భారీ శానిసేషన్ డ్రైవ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు రంగంలోకి...
UttharaKhand | 170 కి పైగా మదర్సాల మూసివేత
ఉత్తరాఖండ్లో అక్రమ మదర్సాలపై ప్రభుత్వం కన్నెర్రUttharaKhand : ఉత్తరాఖండ్లో, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది....
IPPB Vacancy 2024 Notification | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఉద్యోగం పొందడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్,...
India Post Payment Bank IPPB Recruitment 2024 : బ్యాంక్లో ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు చక్కని అవకాశం.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో ఖాళీల...
ఒడిశాలో మృత్యుఘోష
నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు
278కి చేరిన మృతుల సంఖ్య
Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది...
SIR | రేపటి నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రక్షాళన
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మంగళవారం నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 51 కోట్ల...
Amrit Bharat Express: సామాన్యుల కోసం ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రత్యేకత ఏమిటి?
Amrit Bharat Express: నాన్-ఏసీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల కోసం భారతీయ రైల్వే కొత్త రైలును ఆవిష్కరించింది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, గతంలో డిజైన్ దశలో వందే...
India TV-CNX Opinion Poll : ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ‘400’ సీట్లు రావు.. ఇండియా టీవీ ...
India TV-CNX Opinion Poll: లోక్సభ ఎన్నికలు (Lok Sabha elections 2024) సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి మూడవసారి విజయ పరంపరను కొనసాగిస్తుందని ప్రీ-పోల్ సర్వే...












