Reservation Quota| అగ్నివీరులకు 20% పోలీసు కోటాకు ఆమోదం..
Reservation Quota for Agniveer | యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పోలీసు నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది.అధికారిక...
బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర : భగ్నం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్
Bengaluru : బెంగళూరు నగరవ్యాప్తంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) బెంగళూరులో అరెస్టు చేసింది . అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్,...
Sadanandan Master | దుండగుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..
సదానందన్ మాస్టర్కు భారతీయ జనతా పార్టీ గౌరవంరాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని...
Congress | మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ . !
Congress candidates |వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి చరణ్ జిత్...
ప్రధాని మోదీ సంచలన ప్రకటన: నౌకా నిర్మాణ రంగంలో రూ. 70,000 కోట్లతో ‘మేక్ ఇన్ ఇండియా’ ...
యుద్ధం ముగియాలి.. శాంతి వర్ధిల్లాలి: రాజ్యసభలో ప్రధాని కీలక ప్రసంగం.దేశంలో ఇంధన కొరత ఉండదు.. అన్నదాతలకు, సామాన్యులకు ప్రధాని భరోసా.PM Modi Rajya Sabha Speech | పశ్చిమ ఆసియాలో (మధ్యప్రాచ్యం) కొనసాగుతున్న...
Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?
Bengaluru Water Crissis ఒకప్పుడు 'వెయ్యి సరస్సుల నగరం' అని పిలిచిన బెంగళూరు నేడు పట్టణీకరణతో క్రమంగా శిథిలమైపోతోంది. 16వ శతాబ్దంలో బెంగళూరు ను అభివృద్ధి చేసిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి చెందిన...
కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi
PM Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా...
ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ...
Radhika Sarathkumar | లోక్ సభ ఎన్నికల బరిలో రాధికా శరత్ కుమార్..
Radhika Sarathkumar | ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్కుమార్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. రాధికను విరుదునగర్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ (BJP) పోటీలో నిలిపింది. రాధిక భర్త శరత్...
Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ
Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు...












