Bengaluru Yellow Line metro : మెట్రో రైలు కొత్త లైన్ కల సాకారమువుతోంది.. త్వరలో మెట్రో ఎల్లో...
Bengaluru Yellow Line metro : బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్లో లైన్ మెట్రో (Yellow Line Metro) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ లైన్ ఆర్వి రోడ్ నుంచి...
Lok Sabha elections | లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. నామినేషన్లు నేటి నుంచే..
Lok Sabha elections | లోక్ సభ తొలిదశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది.ఈ నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల...
CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్కౌంటర్.. 20,221 మంది మోస్ట్...
8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి...
Mohan Bhagwat : భారత్ కు మరింత శక్తిమంతంగా మారడం తప్ప మరో మార్గ లేదు..
హిందూ రాష్ట్రం అనేది RSS శాశ్వత ఆలోచనMohan Bhagwat : భారతదేశం శక్తివంతం కావడం తప్ప వేరే మార్గం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మన సరిహద్దులన్నిటిలోనూ దుష్ట శక్తుల...
సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వేహైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్...
Cylinder Price | గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర..
Cylinder Price | చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 69.50 తగ్గించాయి, ఇది జూన్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ సర్దుబాటుతో ఢిల్లీలో 19...
Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి
Bengaluru Metro Phase 3 | బెంగుళూరు నమ్మ మెట్రో తన నెట్వర్క్ను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరెంజ్ లైన్ అని కూడా...
Manipur violence: అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా.. సోషల్ మీడియాలో కలకలం రేపిన ఫోటోలు
Manipur violence: జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు మణిపురి విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమావడం సంచలనం రేపింది.. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి..ఒక చిత్రంలో...
‘సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?
ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన ఇదీ..
TS RTC Mahalaxmi Scheme | హైదరాబాద్: తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే....
Gouri Shankar temple : హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..
Gouri Shankar temple : జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లోని రియాసి జిల్లాలో హిందూ ఆలయం కోసం ఇద్దరు ముస్లింలు తమ భూమిని విరాళంగా ఇచ్చి మత సామరస్యాన్ని చాటుకున్నారు. రియాసి...












