చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్...
Uttarakhand | మరో రైలు ప్రమాదానికి కుట్ర..? రూర్కీలో రైల్వే ట్రాక్లపై LPG సిలిండర్
cylinder on the railway tracks : ఉత్తరఖండ్ లో మరో రైలు ప్రమాదానికి దుడగులు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూర్కీ(Roorkee ) లోని ధండేరా స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై...
Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం
Demolition Drive : ఉత్తరప్రదేశ్కు చెందిన లిక్కర్ డాన్ పాంటీ చద్దా (Ponty Chadda)కు చెందిన కోట్లాది విలువైన ఫామ్హౌజ్ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు, ఢిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో లిక్కర్...
Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్
Operation Black Giraffe : యూపీలో గుండా మట్టి కరిపించేందుకు యూపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది.ప్రయాగ్ రాజ్ జిల్లాలో మాఫియా, గ్యాంగ్స్టర్లు, హిస్టరీ షీటర్ల ఆస్తులను గుర్తించి,...
Chhattisgarh Encounter | ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎన్ కౌంటర్.. 29 మంది నక్సల్స్ మృతి
Chhattisgarh Encounter | ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతిచెందారని అనధికారిక వర్గాలు తెలిపాయి. కాగా...
Kolkata Doctor case | వైద్యురాలి హత్యాచారం కేసులో సంచలన విషయాలు
Kolkata Doctor case | కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత దారుణంగా ఆమెపై అత్యాచాచారానికి ఒడిగట్టి ఆపై కిరాతకంగా హత్య చేశారు. అయితే ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో...
Hanuman temple | హనుమాన్ ఆలయం వద్ద మాంసం ముక్కలను విసిరేసిన దుండగులు.. హై అలర్ట్ అయిన పోలీసులు
Hanuman temple | హైదరాబాద్ లోని ఓ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం మాంసం ముక్కలను గుర్తుతెలియని వ్యక్తులు పడేయడం కలకలం రేపింది. భక్తులు వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు...
Pune Porsche Crash | సుప్రీంకోర్టు పర్యవేక్షణతో విచారణ జరగాలి. పుణె ప్రమాద బాధితుల తల్లిదండ్రుల డిమాండ్..
Pune Porsche Crash | జబల్పూర్: పూణెలో కారు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తల్లిదండ్రులు ఈ కేసులో దర్యాప్తు, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ...
దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య
పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు
భోపాల్: మధ్యప్రదేశ్లోని దామోహ్లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్...
జోధ్పూర్లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం
నలుగురు నిందితుల అరెస్ట్
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి వెళ్తున్న 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి...












