Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్ఫోర్స్మెంట్...
ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్
న్యూఢిల్లీ: నోయిడా(Noida)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్లో కమీషన్ ఏజెంట్ నుంచి అప్పుగా తీసుకున్న రూ.3వేలు చెల్లించకపోవడంతో వెల్లుల్లి వ్యాపారని కొట్టి, బలవంతంగా బట్టలు విప్పి ఊరేగించారు. ఈ ఘటన స్థానికంగా...
సీఎం యోగీ మరో సంచలనం.. అత్యంత కఠినమైన ‘లవ్ జిహాద్’ బిల్లుకు ఆమోదం.. ఈ చట్టంలో కీలక...
Anti-Conversion Bill : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం, జూలై 30, UP చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను బలవంతపు మార్పిడులకు శిక్షను పెంచే బిల్లును ఆమోదించింది. ఒక మహిళను మోసం...
Hanuman temple | హనుమాన్ ఆలయం వద్ద మాంసం ముక్కలను విసిరేసిన దుండగులు.. హై అలర్ట్ అయిన పోలీసులు
Hanuman temple | హైదరాబాద్ లోని ఓ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం మాంసం ముక్కలను గుర్తుతెలియని వ్యక్తులు పడేయడం కలకలం రేపింది. భక్తులు వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు...
దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య
పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు
భోపాల్: మధ్యప్రదేశ్లోని దామోహ్లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్...
విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వేపై ఘజియాబాద్లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న...
దసరా సెలవుకు ఊరెళుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..
Dasara Holidays 2024 | ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దసరా సెలవులు వచ్చేశాయి. పండుగ హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు అందరూ ఊళ్లకు పయనమవుతున్నారు. కానీ ఊరెళ్లకా ఇంటిలో ఏవైనా విలువైన వస్తువులు...
Attack on RTC bus : ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. సీరియస్ అయిన ఎండీ సజ్జనార్..
Attack on RTC bus | హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో...
Pune Porsche Crash | సుప్రీంకోర్టు పర్యవేక్షణతో విచారణ జరగాలి. పుణె ప్రమాద బాధితుల తల్లిదండ్రుల డిమాండ్..
Pune Porsche Crash | జబల్పూర్: పూణెలో కారు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తల్లిదండ్రులు ఈ కేసులో దర్యాప్తు, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ...
నర్సు చేసిన ఈ తప్పిదంతో పెను ప్రమాదం..? 10 మంది నవజాత శిశువులు సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ (ఎన్ఐఎస్యు)లోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కొద్ది క్షణాల్లోనే ఎన్ఐఎస్యూ వార్డులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో 10 మంది చిన్నారులు...












