Amarnath Yatra 2024 | అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త..
Amarnath Yatra 2024 : ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర చేయాలని చాలా మంది కోరుకుంటారు. అయితే అమర్ నాథ్ కు వెళ్లాలనుకునేవారికి రిజిస్ట్రేషన్లను ఏప్రిల్ 15న జీ పుణ్యక్షేత్రం బోర్డు...
EPF Rules 2024 | ఏళ్ల తరబడి పీఫ్ క్లెయిమ్ కోసం తిరిగాడు.. చివరకు అతడు చనిపోయాకే స్పందించిన...
Kochi : కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఈపీఎఫ్ పొదుపు చేసుకున్నాడు. చివరకు ఉద్యోగ విరమణ తర్వాత ఆ డబ్బులను డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ ఆఫీస్ చుట్టూ ఏళ్ల తరబడి తిరిగాడు. అయితే క్లెయిమ్...
Jaishankar | విదేశాంగ మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) భద్రతను పెంచారు. ఇప్పుడు ఆయన కాన్వాయ్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని(Bullet-resistant vehicle) చేర్చారు....
Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ
Uber driver harassing incident : రాజస్థాన్లో ఇటీవల ఉబర్ డ్రైవర్ వేధింపులకు గురైన ఓ మహిళకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో లైవ్ లోకి వచ్చింది. @littleshsssisters అనే యూజర్ నేమ్తో ఇన్స్టాగ్రామ్...
India Drones : యుద్ధరంగంలో గేమ్చేంజర్ కానున్న భారత డ్రోన్ టెక్నాలజీ
భారత్లో తయారైన డ్రోన్లను అమెరికా, చైనా వ్యవస్థలు గుర్తించలేవు: రాజ్నాథ్ సింగ్India Drone Technology : నోయిడాలోని రాఫే ఎంఫిబర్ ప్రైవేట్ లిమిటెడ్లోని యువ శ్రామిక శక్తిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్...
RSS New Office | ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన RSS కొత్త కార్యాలయం
RSS New Office in Delhi | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఢిల్లీలోని జనాదవాల్ లోని దాని పాత కార్యాలయానికి తిరిగి వచ్చింది. కొత్తగా నిర్మించిన ఈ...
Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు.. AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..
Crime GPT | నేరస్థులను చాకచక్యంగా, త్వరగా పట్టుకొనేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత క్రైమ్ జీపీటీ అనే అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్టాక్యు టెక్నాలజీస్ (Staqu Technologies )...
చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన
బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా...
Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ
Sambhal Case : సంభాల్లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్...
1947 దేశ విభజన తర్వాత కాశ్మీర్లోని శారదా మందిర్లో తొలిసారిగా నవరాత్రి పూజలు
Kashmir : జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని శారదా మందిర్(Sharda Mandir )లో 1947 తర్వాత మొట్టమొదటిసారిగా నవరాత్రి పూజలు జరుగుతున్నాయి.
ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని తీత్వాల్...












