TS Mlas Assets: తెలంగాణలో 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, కేసీఆర్ అప్పు రూ.8 కోట్లు.. ఎమ్మెల్యేల ఆస్తులు...
TS Mlas Assets: తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్) సంస్థ తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.23 కోట్ల ఆస్తి...
‘నన్ను ‘మై లార్డ్’ అని పిలవడం మానేయండి’ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదితో చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కోర్టు సెషన్లలో లాయర్లు పదే పదే 'మై లార్డ్', 'యువర్ లార్డ్షిప్స్' అని సంబోధించడంపై సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు .
సీనియర్ ప్రిసైడింగ్ జడ్జి జస్టిస్ ఏఎస్ బోపన్నతో...
Dwarka Expressway | ద్వారకా ఎక్స్ప్రెస్వే ప్రారంభమైంది… అబ్బరపరిచే దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..
Dwarka Expressway | గురుగ్రామ్లో ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని హర్యానా సెక్షన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఎనిమిది లేన్ల హై-స్పీడ్ ఎక్స్ప్రెస్వే భారతదేశపు మొట్టమొదటి ఎలివేటెడ్ హైవే ఇది. దీనిని వల్ల...
Mizoram | మిజోరంలో త్వరలో మొట్టమొదటి రైల్వే స్టేషన్
Mizoram Railway Network: : భారతీయ రైల్వే పటంలో కొత్తగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరం కూడా చేరబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరంలో బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ను ప్రారంభించనున్నారు. దీంతో...
Rail News | రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం కలిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం తగ్గిపోయిన కారణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న కారణంతో పలు...
Lok Sabha elections 2024 : హీట్వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచనలు ఇవే..
Heatwave Warning | వేసవిలో తీవ్రమైన ఎండల నుంచి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలను నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జారీ చేసిన విధంగా చేయవలసినవి అలాగే చేయకూడని పనుల జాబితాను కేంద్ర ఎన్నికల...
పూరీ రథయాత్ర 2025: లక్షలాది భక్తుల మధ్య ప్రారంభమైన పవిత్ర పర్వదినం – Puri Jagannath Rath Yatra...
Puri Jagannath Rath Yatra 2025 | దేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన జగన్నాథ రథయాత్ర 2025 పూరీలో ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ...
ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..
మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది..
సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం...
SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు
SCR Special Trains | పెరుగుతున్న ప్రయాణికల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - విల్లుపురం (Secunderabad to Villupuram) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. రైలు నెం. 07601...
హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Durga Devi Mandir attack | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని...











