Hyderabad Metro : పేపర్ QR, స్మార్ట్ కార్డులు, టోకెన్లు, డిజిటల్ టిక్కెట్లపై 10% తగ్గింపు
Hyderabad Metro : హైదరాబాద్ ఎల్అండ్ టి మెట్రో రైల్ ఇటీవల అన్ని రకాల టిక్కెట్లపై 10% తగ్గింపును ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో టిక్కెట్లపై తగ్గింపు మూడు మెట్రో కారిడార్లలో వర్తిస్తుంది. శనివారం,...
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు: ప్రపంచ శాంతికి RSS పిలుపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మంటలు రేగుతున్న తరుణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అంతర్జాతీయ శాంతిని కాంక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధాలు ఎప్పుడూ స్వార్థపూరిత కారణాల కోసం కాకుండా, కేవలం...
Gold and silver prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
మీ నగరంలో తాజా ధరలను చెక్ చేసుకోండిబంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల (కె) బంగారం ధరలు నిన్నటి ధరతో పోల్చితే గ్రాముకు రూ.30 తగ్గగా, 24K బంగారం ధర...
జనవరి 2024 వరకు రామ మందిరం పక్కనే అయోధ్య విమానాశ్రయం సిద్ధం
అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం జనవరి 2024 నుండి కార్యకలాపాలు ప్రారంభించబడుతుంది మరియు అదే సమయంలో రామ మందిరంతో పాటు నిర్మాణం పూర్తవుతుంది.ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Temple)...
Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు
Namo Bharat train : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ రైలు మార్గంలో మరో ముఖ్యమైన దశ పూర్తయ్యింది.న్యూ అశోక్ నగర్ నుండి సారాయ్ కాలే ఖాన్ వరకు విద్యుత్ సరఫరా కోసం అవసరమైన...
Macaulay |మెకాలే సంకెళ్లు తెంచుకుందాం: PM మోదీ పిలుపు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో పవిత్ర జెండాను ఎగురవేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 1835 నాటి లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 200వ వార్షికోత్సవానికి ముందు, ఆ...
Dwarka Expressway | ద్వారకా ఎక్స్ప్రెస్వే ప్రారంభమైంది… అబ్బరపరిచే దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..
Dwarka Expressway | గురుగ్రామ్లో ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని హర్యానా సెక్షన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఎనిమిది లేన్ల హై-స్పీడ్ ఎక్స్ప్రెస్వే భారతదేశపు మొట్టమొదటి ఎలివేటెడ్ హైవే ఇది. దీనిని వల్ల...
రూ.130 కోట్లతో అభివృద్ధి చేసిన పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?
Param Rudra Supercomputers | వాతావరణ మార్పులపై పరిశోధనల కోసం మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సిస్టమ్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సూపర్...
Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా
Puri Jagannath Rath Yatra | ఒడిశాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్ర పూరీ క్షేత్రం సన్నద్ధమవుతోంది. రథయాత్ర కోసం భారీ ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ...
Swamitva Yojana : ప్రజలకు మోదీ సర్కారు శుభవార్త.. నేడు ప్రాపర్టీ కార్డుల పంపిణీ
దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime...












