Bangladesh Crisis | బంగ్లాదేశ్తాత్కాలిక ప్రధాని యూనస్ నుంచి మోదీకి ఫోన్..
Bangladesh Crisis | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. X లో ఒక పోస్ట్లో, PM మోదీ “ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత బంగ్లాదేశ్కు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అయితే హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతపై యూనస్ మోదీకి హామీ … Read more
Read More