Tuesday, May 5, 2026

Telugu news

National

BJP | బిజెపి పార్టీ విస్త‌ర‌ణ కార్య‌క్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు

BJP Offices | భార‌తీయ జ‌న‌తా పార్టీని విస్తరించేందుకు అగ్ర‌నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బిజ‌పీని 768 పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, వాటిలో ఇప్ప‌టికే 563 సిద్ధంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP president JP Nadda ) శనివారం వెల్ల‌డించారు. పనాజీ సమీపంలోని గోవా బీజేపీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయ‌న‌ శంకుస్థాపన చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో ప్రసంగించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa … Read more

Read More
National

Unified Pension Scheme | మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

New Unified Pension Scheme | పెన్షన్ ప‌థ‌కం విషయంలో మోదీ (PM Modi) ప్రభుత్వం సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ ల‌భిస్తుందని ప్రభుత్వం వెల్ల‌డించింది. ఈ యూపీఎస్ పథకం (New Unified Pension Scheme) ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి … Read more

Read More
Trending News

Krishnashtami 2024 | కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? , శుభముహర్తం ఏమిటి?

Krishnashtami 2024 | ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత‌ వైభవంగా జరుపుకునే పండగల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్ర‌ధాన‌మైన‌ది. కృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి, గోకులాష్టమి అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు. విష్ణువు దశావతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడు. దేవకీ వసుదేవుల ఎనిమిదో సంతానంగా శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడు జన్మించాడు. అందుకే ఈ తిథి రోజున‌ ప్రతి సంవత్సరం … Read more

Read More
Andhrapradesh

ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!

Vijayawada | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) ప‌రిధి లో 13 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువ సంఖ్య‌లో రైళ్లు వెళ్లే విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బ‌దులు.. విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు … Read more

Read More
Andhrapradesh

YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన వక్ఫ్‌ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. .. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యల ప‌రిష్కారంపై వైసీపీ నిరంత‌రం దృష్టిసారించింద‌ని తెలిపారు. మైనార్టీల‌ సంక్షేమం, అభివృద్ధి … Read more

Read More
Crime

Kolkata Rape case | కోల్‌కతా ట్రైనీ డాక్టర్ కేసులో క్రైమ్ సీన్ పూర్తిగా మార్చేశారు : సీబిఐ

Kolkata Rape case | కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ (RG KAR MEDICAL COLLEGE) లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్య చేసిన నేరాన్ని తారుమారు చేసినట్లు సిబిఐ గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో విధుల్లో ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా  నిరసనలు చేపట్టారు. ఆగస్టు 9న ఆర్జికర్ ఆసుపత్రిలోని … Read more

Read More
Telangana

Telangana | రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Hyderabad| తెలంగాణ రాష్ట్ర‌ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల‌ను వేగవంతం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా చేప‌ట్టాల‌ని … Read more

Read More
Technology

Jio 5G Prepaid Plan | ఉచిత అపరిమిత 5Gతో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన జియో..

Jio 5G Prepaid Plan | భారత్ లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో, మొబైల్ టారిఫ్‌లను ఇటీవ‌ల‌ 12 నుంచి 25 శాతం పెంచిన తర్వాత తాజాగా ఒక‌ ఆసక్తికరమైన కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది . జియో నిశ్శబ్దంగా కొత్త ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది తక్కువ ధరతో అపరిమిత 5G సేవలు అందిస్తుంది. కొత్త రూ. 198 ప్లాన్ వినియోగదారులు ఖరీదైన రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోకుండానే జియో … Read more

Read More
Telangana

Bhatti Vikramarka | రైతు రుణ మాఫీ అమలుపై బ్యాంక‌ర్లకు డిప్యూటి సిఎం భట్టి కీలక సూచనలు

Telangana | రైతు రుణమాఫీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల‌క (Bhatti Vikramarka) వ్యాఖ్య‌లు చేశారు. రుణాల మాఫీ వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని అన్నారు. హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని బ్యాంక‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం ఇప్ప‌టి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలిపారు. త‌మ … Read more

Read More
Telangana

Telangana Rains | నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ జారీ

Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం వరకు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కావం ఉందని వెల్ల‌డించింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..