Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్
Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫతుల్లగూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నదిగా మూసీ […]
11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..
Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. తొమ్మిది వందే భారత్ రైళ్ల వివరాలు హైదరాబాద్-బెంగళూరు (Hyderabad-Bengaluru) వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) […]
మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య
Crime news : ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ముగ్గురు బిడ్డలను అనాథలు చేసి.. భార్యాభర్తలు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు.. మహిళపై సామూహిక అత్యాచారం జరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది! ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లా (Basti district) లోని ఓ గ్రామంలో.. 30ఏళ్ల వ్యక్తి.. తన 27ఏళ్ల భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుల వయస్సు 8 ఏళ్లు- ఆరేళ్లు, అలాగే ఏడాది […]
Gold and Silver Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold and Silver Prices Today: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తరచూ పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. సెప్టెంబరు 24న ఆదివారం బంగారం ధర ₹ 10 పెరిగింది . వెబ్సైట్ గుడ్రిటర్న్స్ ప్రకారం, ఒక గ్రాము 22K బంగారం ధర ₹ […]
Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..
మనకెదురుగా ఏదైనా పాము కనిపించిందటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఓ యువతి మాత్రం విష సర్పాలను చాలా నైపుణ్యంతో ఈజీగా బంధించి సురక్షిత ప్రాంతాల్లోకి వదిలి వాటి ప్రాణాలను కాపాడుతోంది. ఆమె పాములను పడుతున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. శ్వేతా సుతార్ అనే పేరు(shweta wildliferescuer )తో ఇన్స్టాగ్రామ్ లో ఈ ధైర్యవంతురాలైన యువతి ఇంటర్నెట్లో దూసుకుపోయింది. ఆశ్చర్యపరిచేలా పాములను పట్టుకునే నైపుణ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు విస్మయానికి […]
Truecaller : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫీచర్లు.. సరికొత్త రీబ్రాండింగ్ తో..
Truecaller: మనకు తెలియని వ్యక్తుల నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి కాలర్ IDని గుర్తించడానికి చాలా మంది ‘ట్రూకాలర్’ యాప్ ను ఉపయోగిస్తుంటారు. స్పామ్ కాల్స్ ను గుర్తించి వాటిని బ్లాక్ చేయడం దీని స్పెషాలిటీ. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ట్రూకాలర్ కొత్తగా పలు ఫీచర్లను జోడించింది. గూగుల్ ప్లే లేదా ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్ (truecaller rebranding) ప్రకటించింది. కొత్త యాప్ లో […]
మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు… పోలీసుల ఎంకౌంటర్ లో హతం..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సరయూ ఎక్స్ప్రెస్ రైలు లో మహిళా కానిస్టేబుల్పై అత్యంత దారుణంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు అనీస్.. పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అయోధ్యలోని పురా కలందర్లో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడు చనిపోగా ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. మరో ఇద్దరు నిందితులునిందితులు ఆజాద్, విషంభర్ దయాల్లను ఇనాయత్ నగర్లో అరెస్టు చేశారు. మహిళా కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించారని, ఆమె వారిని అతికించిందని నిందితులు తెలిపారు. దీని తర్వాత, వారు సామూహికంగా మహిళా […]
Motorola Edge 40 Neo: మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.
Lenovo యాజమాన్యంలోని మోటొరోలా బ్రాండ్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ఫోన్ Motorola Edge 40 Neo 5G గురువారం భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఎడ్జ్-సిరీస్ కొత్త ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్తో హోల్-పంచ్ డిస్ప్లేను కలిగి ఉంది. అలాగు MediaTek Dimensity 7030 SoC ప్రాసెసర్ తో రన్ అవుతుంది. మోటరోలా ఎడ్జ్ 40 నియో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో […]
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా ఓటు వేయలేదు. అయితే రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో సగానికిపైగా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే బిల్లు పూర్తి చట్టంగా మారుతుంది. కాగా ఈ చట్టం వచ్చిన తర్వాత […]
నిమిషాంబదేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం
Warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం సాయంత్రం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని(satyanarayana swamy vratham) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీలో కొలువుదీరిన నిమిషాంబదేవి ఆలయంలో వేదపండితులు కల్యాణ్ సమక్షంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలపించిన భక్తిగీతాలు అందరనీ అలరిచాయి. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా నిమిషాంబదేవి ఆలయంలో శుక్రవారం […]
