ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవే (National Highways)లపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM...
Indian Railways | మూడు రాష్ట్రాల్లో ₹6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం
కార్బన్ ఉద్గారాల తగ్గింపు – డీజిల్ ఆదా – గ్రామీణ కనెక్టివిటీకి ఊతంRailway Infrastructure | రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం రెండు...
Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మహిళలకు వరాల జల్లు..
Jammu Kashmir Assembly Elections 2024 | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో శుక్రవారం విడుదల...
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..
New Delhi | పార్లమెంట్లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం...
Pahalgam Attack : పాకిస్తాన్ కు చావు దెబ్బ.. ఇక యాక్షన్ లోకి దిగిన భారత్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎదురుదాడిసింధు జల ఒప్పందం రద్దు,పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశంన్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) కి భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్పై మోదీ ప్రభుత్వం తీవ్రమైన...
DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !
DUSU Elections | ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్యు) ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ చేసిన ప్రతిపాదనను పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) వైస్ ఛాన్సలర్,...
పార్లమెంట్లో ‘Palestine’ బ్యాగ్ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్
New Delhi : భారత పార్లమెంట్లో పాలస్తీనా బ్యాగ్ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ...
PM Modi attack on the Congress | కాంగ్రెస్పై ప్రధాని ఫైర్.. అమిత్షాపై విమర్శలకు దీటుగా సమాధానం
PM Modi attack on Congress : కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అంబేద్కర్పై అమిత్షా వ్యాఖ్యలపై ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. అమిత్షా...
Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు (Warangal Railway Station) శరవేగంగా కొససాగుతున్నాయి. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాజెక్టు కోసం కేంద్రం...
Metro Rail News | బెంగళూరు మెట్రో రికార్డు.. ఒక్కరోజే 8 లక్షల మంది జర్నీ
Metro Rail News | బెంగళూరులోని నమ్మ మెట్రో (Namma Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజుకు 8 లక్షల...












