ఇస్రో కౌంట్డౌన్ల సమయంలో స్వరం వినిపించిన మహిళా శాస్త్రవేత్త ఇకలేరు..
గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూత
చెన్నై : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్డౌన్ల సమయంలో తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి (Valarmathi) ఇకలేరు....
Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్ వద్ద తప్పిన...
Train Derailment | దేశంలో రైలు ప్రమాదాలు జరిగేందుకు కుట్రపూరిత యత్నాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దుండగులు రైలు ప్రమాదాలకు కుట్ర పన్నిన సంఘటనలు వెలుగులోకి...
న్యూస్ క్లిక్ ఫౌండర్ పై 8000 పేజీల చార్జ్ షీట్.. షాకింగ్ విషయాలు చెప్పిన ఢిల్లీ పోలీసులు
Chargesheet on Newsclick Founder | న్యూఢిల్లీ: ప్రముఖ న్యూస్ పోర్టల్ అయిన న్యూస్క్లిక్ (Newsclick ) వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha) పై ఢిల్లీ పోలీసులు తన ఛార్జిషీట్ నమోదు చేశారు....
బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..
ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్,...
Railway Track Security | రైలు ప్రమాదాల కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం..
Railway Track Security | దేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుందిన ఆగస్ట్ 17న కాన్పూర్...
Bengaluru Metro | బెంగళూరు మెట్రో ఎల్లో లైన్లో ఐదవ రైలు సేవలు రేపటి నుంచి ప్రారంభం
Bengaluru Metro : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) నవంబర్ 1 నుంచి ఎల్లో లైన్లో ఐదో మెట్రో రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. 70వ కర్ణాటక రాజ్యోత్సవ (Karnataka Rajyotsava) వేడుకల...
Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..
Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మంది అదృశ్యమయ్యారు. ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తీస్తా నది...
Oshadhi Express | హైదరాబాద్ టూ ముంబై.. పట్టాలెక్కిన ‘ఔషధి ఎక్స్ప్రెస్’
ఫార్మా రవాణాలో భారతీయ రైల్వే విప్లవం: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిహైదరాబాద్: భారతదేశ ‘ఫార్మా హబ్’గా పేరొందిన హైదరాబాద్ నగరం నుంచి ముంబైకి ఔషధాలను వేగంగా, సురక్షితంగా చేరవేసేందుకు భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకమైన...
MODI 3.0 | మోదీ క్యాబినెట్లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !
Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్లో ఎన్డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్సభ స్థానాలను గెలుచుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ...
ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..
మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులుఇంటర్ విద్యార్థి ఘనతఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి....












