రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త,...
Rail Network ట్రాక్ విద్యుదీకరణలో దూసుకుపోతున్న ఇండియన్ రైల్వే..
Rail Network : రైల్వే ట్రాక్ విస్తరణలో భారతీయ రైల్వే దూసుకుపోతోంది. ఇదే విషయమై న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ (ASSOCHAM) జాతీయ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ వాణిజ్య విభాగం అదనపు సభ్యుడు...
Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు...
Mahakumbh 2025 | మహాకుంభమేళాకు 37 వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రత
లక్నో: మహా కుంభమేళా 2025 (Mahakumbh 2025) కు యూపీ సర్కారు సన్నద్ధమవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు పటిష్ట భద్రత కల్పించేందుకు యోగి ప్రభుత్వం పట్టిష్టమైన ప్రణాళికలు రచిస్తోంది. భద్రత పర్యవేక్షణలో స్నిపర్లు,...
కేరళ వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ తర్వాత వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాహుల్ గాంధీ...
Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభమైంది.. భారత్ ఎన్సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి...
Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్ ఎన్సీఏపీ (భారత్ న్యూ కార్ అసెస్మెంట్...
Vande Bharat Sleeper | దేశంలోనే తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రారంభం.. విశేషాలివే!
న్యూఢిల్లీ : భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత అధ్యాయం మొదలైంది. రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి 'వందే భారత్ స్లీపర్' రైలు (Vande Bharat Sleeper Train)ను ప్రధానమంత్రి...
Kedarnath | ఈనెల 10 నుంచి తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం
Kedarnath | ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ధామ్లో కేదరనాథుడికి ఆదివారం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభయ్యాయి. ఈ నెల 10 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథుడికి...
Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెటర్
Ravindra Jadeja | భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన సోషల్ మీడియా...
Waqf Bill | వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 6 పిటిషన్లు.. ఎవరెవరు వేశారు?
Waqf Bill | న్యూఢిల్లీ: 2025 వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల జాబితాను పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. జమియత్ ఉలేమా-ఎ-హింద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్...












