Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..
Union Budget 2024 | కేంద్ర బడ్జెట్లో ఎక్కువ మొత్తాన్ని భారతీయ రైల్వేలను అప్గ్రేడ్ చేయడానికి కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రైల్వే...
Bengaluru Business Corridor | బెంగళూరులో బిజినెస్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు.. వివరాలు ఇవే..
Bengaluru Business Corridor | కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్ (BBC)గా రీబ్రాండ్ చేసిన ప్రతిపాదిత పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) వెంట రియల్ ఎస్టేట్ వాణిజ్యపరమైన అభివృద్ధిని ప్రారంభించనుంది....
Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా నగరం.. కేబినెట్ ఆమోదం
Bengaluru | బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించి గ్రేటర్ బెంగళూరు అథారిటీ (Greater Bengaluru Authority)గా రూపొందించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త సంస్థ 5-10 కార్పొరేషన్లను కలుపుకొని...
RSS | ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై...
Rail News | రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం కలిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం తగ్గిపోయిన కారణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న కారణంతో పలు...
భారతదేశం శాంతి స్థాపన కోసం రోడ్మ్యాప్ని కలిగి ఉంది : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
జార్ఖండ్: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత, భారతదేశం శాంతి స్థాపనకు పటిష్టమైన రోడ్మ్యాప్ని కలిగి ఉందని, దీనిని ప్రపంచం కూడా నమ్ముతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS...
Train Accident యూపీలో పట్టాలు తప్పి బోల్తాపడ్డ రైలు కోచ్లు.. పలువురు మృతి
Dibrugarh-Chandigarh Express | ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలోని మోతిగంజ్- జిలాహి రైల్వే స్టేషన్ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 15904) పట్టాలు తప్పి (Train Accident ) అనేక కోచ్లు పడిపోయాయి....
Double Decker Flyover | దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం
బెంగళూరు వాసులకు శుభవార్త.. సిలికాన్ సిటీలో మొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (Double Decker Flyover ) వాహనాల కోసం ఈరోజు జూలై 17న 'ట్రయల్ రన్' ప్రారంభమైంది. ఫ్లైఓవర్కు ఒకవైపు వాహనాల...
IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు
IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జరిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల...
Metro Rail News | బెంగళూరు మెట్రో రికార్డు.. ఒక్కరోజే 8 లక్షల మంది జర్నీ
Metro Rail News | బెంగళూరులోని నమ్మ మెట్రో (Namma Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజుకు 8 లక్షల...












