Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
Water Tariff Hike in Bengaluru : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో నీటి చార్జీలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. 2014 నుంచి...
Pahalgam Attack : పాకిస్తాన్ కు చావు దెబ్బ.. ఇక యాక్షన్ లోకి దిగిన భారత్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎదురుదాడిసింధు జల ఒప్పందం రద్దు,పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశంన్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) కి భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్పై మోదీ ప్రభుత్వం తీవ్రమైన...
నోరూరించే నీరా పానీయం రెడీ..
నెక్లెస్ రోడ్డులో రూ.13కోట్లతో నీరా కేఫ్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు కిక్కిచ్చే నీరా కేఫ్ ( Neera Cafe ) అందుబాటులోకి వచ్చింది. తాటి చెట్ల నుంచి తీసే నాన్ ఆల్కహాలిక్ పానీయాన్ని...
ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ...
Secunderabad-Pune Vande Bharat | సికింద్రాబాద్ కు వందేభారత్ స్లీపర్ రైలు
Secunderabad-Pune Vande Bharat | వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయవంతంమైన తర్వాత.. ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను...
Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
Article 370 | జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) అంశంపై రాష్ట్రపతి ప్రకటనపై...
Railway Super App | రైల్వే టికెట్ బుకింగ్, ట్రాకింగ్ కోసం త్వరలో సూపర్ యాప్..!
Railway Super App | రైలు ప్రయాణికులకు శుభవార్త, ఆన్ లైన్ లో రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ప్రయాణికులు సాధారణంగా ఐఆర్సీటీసీని ఉపయోగిస్తుంటారు. రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల ప్రైవేట్...
Fake Universities in India 2025 : దేశంలో 21 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా ప్రకటించిన యూజీసీ
Fake Universities in India 2025 : భారతదేశంలో పనిచేస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) క్రమం తప్పకుండా విడుదల చేస్తుంది. ఈ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు...
సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య
తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటనడిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో
కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు...
భారత మిస్సైళ్లు మా స్థావరాలను తాకాయి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని – INDIA ATTACK PAKISTAN...
India Missile Attack : భారత్ తన క్షిపణులతో తన అనేక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చివరకు అంగీకరించారు. ఒక కార్యక్రమంలో షరీఫ్...












