జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి
వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం
Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ...
Vane Bharat Express | వందే భారత్ రైళ్ల వేగం తగ్గింది…!
Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను...
Bangladesh Hindus | యూపీ అసెంబ్లీలో యోగి గర్జన
'బంగ్లాదేశ్ హిందువుల బాధ మీకు తెలియదా?'.. విపక్షాలపై నిప్పులు!లక్నో: బంగ్లాదేశ్లో హిందువుల (Bangladesh Hindus) పై జరుగుతున్న దాడుల అంశం బుధవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
Ram Temple | శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణం.. వీడియో రిలీజ్ చేసిన ట్రస్ట్
Ayodhya Ram Temple | భారతదేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir )...
లేహ్లో ఇంటర్నెట్ నిలిపివేత – Leh Internet Shutdown
Leh : లడఖ్ హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన ఘటనలో సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా...
Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్...
Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల వేగాన్ని పెంచడంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేరకు లోక్సభ 2024 మేనిఫెస్టోలో మల్టీ...
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు రాగా,...
Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్
Pakistan Firing in Uri Sector : పూంచ్ సెక్టార్ (Punch sector)లో పాకిస్తాన్ తిరిగి భారీ షెల్లింగ్ను ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ (Uri Sector) లోని...
Illegal immigrant : గుజరాత్లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!
Ahmadabad : జమ్మూ కశ్మీర్లో జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరవ్యాప్తంగా శనివారం క్రైమ్ బ్రాంచ్ అధ్వర్యంలో క్షుణ్ణంగా...
పూర్తి కావస్తున్న నమో భారత్ స్టేషన్ కారిడార్.. త్వరలో ట్రయల్ రన్
Namo Bharat station corridor | న్యూఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్లోని అతిపెద్ద నమో భారత్ స్టేషన్, సారాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో రవాణాను సులభతరం చేసే లక్ష్యంతో ఏప్రిల్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం...












