Ugadi Utsavam | మన దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే బాధ్యత మనదే..
RSS Warangal Ugadi Utsavam : నేటి తరం మన మూలాలను, చరిత్రను అధ్యయనం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వరంగల్ విభాగ్ కార్యవాహ్ గద్దె రమేష్ (Gadde Ramesh)...
Shakambari | శాకంబరిగా భద్రకాళి అమ్మవారు
Warangal News | వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయం (Bhadrakali Temple)లో ఈరోజు అమ్మవారు శాకంబరి దేవి (Shakambari )గా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 10 టన్నుల కూరగాయలతో ప్రత్యేకంగా అమ్మవారిని...
TGSRTC: ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు సర్వీసులు
హైదరాబాద్ లోని శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ (Hyderbad IT Corridor)కు టీజీ ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది. గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి ప్రతి రోజు లక్షలాది మంది రాకపోకలు...
గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్బాషా షేక్
వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా రిజ్వాన్బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, సీఎంహెచ్వో డాక్టర్...
Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆలయంలో 3 నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు..
Sridevi Sharannavarathrotsavam | గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi) అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3 గురువారం నుంచి 12వ...
భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం
శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభంవరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం...
సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యంWarangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం...
కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి
‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
Warangal: సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమే కాళోజీ కళాక్షేత్రమని ‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్...
పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్
పరకాల బిజెపి నేత, డాక్టర్ కాళీ ప్రసాద్కేంద్ర బడ్జెట్ పేద, మధ్య తరగతి వారికోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని బిజెపి నేత డాక్టర్ కాళీ ప్రసాద్...
భూపాలపల్లి: వరద బీభత్సానికి గల్లంతైన మహిళ.. నాలుగు రోజులకు మృతదేహం లభ్యం
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం సృష్టించిన వరద బీభత్సానికి మోరంచపల్లి గ్రామానికి చెందిన గొర్రె వజ్రమ్మ (63) మహిళ గల్లంతు కాగా.. ఆమె మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించినట్లు భూపాలపల్లి...












