Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..
Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన రైల్ కోచ్ రెస్టారెంట్.. రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన...
Ugadi Utsavam | మన దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే బాధ్యత మనదే..
RSS Warangal Ugadi Utsavam : నేటి తరం మన మూలాలను, చరిత్రను అధ్యయనం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వరంగల్ విభాగ్ కార్యవాహ్ గద్దె రమేష్ (Gadde Ramesh)...
హిందువులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది
బ్రహ్మశ్రీ జ్ఞానచైతన్యానంద స్వామీజీఅబ్బనికుంటలో ఆధ్యాత్మిక వెల్లువ..‘గణపతి దేవా హిందూ మహా సమ్మేళనం’ దిగ్విజయంవరంగల్ నగరంలోని అబ్బనికుంటలో టీఆర్టీ గ్రౌండ్ వేదికగా గురువారం సాయంత్రం ‘గణపతి దేవా హిందూ మహా సమ్మేళనం’ (Hindu Maha...
హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సుల కళకళ
electric double decker buses : హైదరాబాద్లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు సందడి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వస్తున్న డిమాండ్...
కీర్తినగర్ లో వైభవంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు
కోలాహలంగా అమ్మవారి రథయాత్ర
కీర్తినగర్ కాలనీ: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరిన శ్రీ నిమిషాంబ దేవి అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు సోమ వారం ఘనంగా ముగిశా యి. శాకంబరీ...
గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్బాషా షేక్
వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా రిజ్వాన్బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, సీఎంహెచ్వో డాక్టర్...
నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్: నేతన్నలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత...
ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన...
ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..
Warangal : ఆటోలో మర్చిపోయిన సూమారు రూ.12 లక్షల విలువ గల 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు...
రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన
హనుమకొండ : భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హన్మకొండ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని...












