ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై...
Elevated Corridor Project | హైదరాబాద్ లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై కదలిక..
Elevated Corridor Project | హైదరాబాద్ ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్పేట వరకు ఉన్న మార్గాల్లో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై కదలిక వచ్చింది. ఈ కారిడార్లకు...
Weather Update | తెలంగాణకు చల్లని కబురు.. రెండు రోజులు వానలు
Weather Update | తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. త్వరలో వర్షాలు పడనున్నాయని తెలిపింది. దీంతో మండుటెండల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని వివరించింది. రాష్ట్రంలో ఈనెల...
IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర
IRCTC New Packeges 2024 | భారతీయ రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు భారీగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుంచి మరో...
రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
నేటి నుంచి శనివారం వరకు నాంపల్లి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలుహైదరాబాద్: నాంపల్లిలోని నుమాయిష్ గ్రౌండ్స్లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చేప ప్రసాదం (chepa mandu) పంపిణీ...
Attack on RTC bus : ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. సీరియస్ అయిన ఎండీ సజ్జనార్..
Attack on RTC bus | హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో...
Dharani | ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కానికి లైన్ క్లియర్.. కొత్త మార్గదర్శకాలు ఇవే..
Dharani : తెలంగాణలో ధరణి పోర్టల్ లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యలపై సీసీఎల్ఏ...
TSRTC Latest News : ఫ్యామిలీ టికెట్లపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
TSRTC Latest News : తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Free Bus scheme ) వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్...
తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మార్చురీలో భద్రపరిచిన ఓ వ్యక్తి మృతదేహంలోని భాగాలను ఎలుకలు కొరికివేశాయి.
వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు...
ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్కే.. ఇలా ఫాలో అవ్వండి
Telangana CMO WhatsApp channel : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకునే పనిలో పడింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ...












