దూకుడు పెంచనున్న హైడ్రా.. తర్వాత లక్ష్యం అవే..
Hydra Pilot Project : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వచ్చే ఆరునెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. హైడ్రా ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే...
దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83,000 కోట్లు : మంత్రి కిషన్ రెడ్డి
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 83,000 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సికింద్రాబాద్...
Yadadri MMTS | వరంగల్లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్.. త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు..
Yadadri MMTS | వరంగల్లో త్వరలో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే వ్యాగన్లు, కోచ్లు, ఇంజన్లు తయారు చేయాలనేదే ఈ...
Dharani Portal | ధరణి పోర్టల్ పై సర్కారు కీలక నిర్ణయం.. కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిర్వహణ బాధ్యతలు..
Dharani Portal | హైదరాబాద్ : ధరణి పోర్టల్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్)కి అప్పగిస్తూ ఈరోజు...
MMTS Trains | రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరణ
హైదరాబాద్ : గతంలో రద్దు చేసిన కొన్ని MMTS సర్వీసులు ఇప్పుడు అక్టోబరు 23, నవంబర్ 31 మధ్య యథావిధిగా నడుస్తాయి. పునరుద్ధరించినరైలు సర్వీసులు ఇవీ..మేడ్చల్ - లింగంపల్లి (47222),
లింగంపల్లి...
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్
Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ (Mumbai Train) వరకు రైలు సర్వీసులు పున:...
Power Outages | హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..
Hyderabad | తరచూ విద్యుత్ కోతల (power outages ) తో సతమతమవుతున్న వినియోగదారులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు కొత్తగా విద్యుత్...
Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వర్షాలు !
Hyderabad Rain Alert | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం...
Adani Foundation | రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూప్ 100 కోట్ల విరాళం..
Adani Foundation | హైదరాబాద్: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని ప్రకటించారు....
తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం..
Osmania University | రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించింది. తెలంగాణ ప్రభుత్వం. వీసీల నియమాక ఉత్వర్వులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కుమార్, కాకతీయ యూనివర్సిటీ...











