Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..
సుపారీ గ్యాంగ్ అరెస్టు హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ ను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు […]
అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయిన వంతెనలు, పంటపొలాలు గౌహతి: Assam Floods అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అసోమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వివరాల ప్రకారం.. 13 జిల్లాల్లోని 146 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగర్, హోజై, లఖింపూర్, నాగావ్, సోనిత్పూర్, తిన్సుకియా, ఉదల్గురి, కాచర్, కమ్రూప్ (మెట్రో) నల్బారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. వరదలు కారణంగా రహదారులు, […]
24 గంటల్లో 5 భూకంపాలు
దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో రాత్రి 9.55 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 5 తేలికపాటి-తీవ్రత గల భూకంపాలు (five-mild-earthquakes) సంభవించాయి వీటి తీవ్రత 4.5 అని గుర్తించారు. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ […]
ఉగాండాలో మారణహోమం
పాఠశాలపై తిరుగుబాటుదారుల దాడిలో 37 మంది విద్యార్థుల మృతి కంపాలా : ఆఫ్రికా దేశం ఉగాండాలో తిరుగుబాటుదారులు మారణహోమం సృష్టించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో లింకు ఉన్న మిలిటెంట్లు పశ్చిమఉగాండాలో 37 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి కాల్చి పొట్టనపెట్టుకున్నారు.. ఇది ఒక దశాబ్దంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి అని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలో కాసేస్ జిల్లాలోని ఎంపాండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్పై శుక్రవారం అర్ధరాత్రి […]
ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం
అర్ధరాత్రి బాలిక సహా ఇంటి ఓనర్ దారుణ హత్య.. హైదరాబాద్ : అద్దె ఇంటిలో ఉంటూ భార్యాభర్తలు నిత్యం గొడవలు పెట్టుకుంటుండడంతో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు పగతో రగిలిపోయాడు.. ఆవేశంతో ఇంటి ఓనర్అ యిన వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే ఓనర్ఇంట్లో ఉన్న బంగారంతో పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. గతంలో ఇంట్లో కిరాయికి ఉన్న […]
జూన్ 20న జగన్నాథ రథయాత్ర
ఏర్పాట్లు చేసిన జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ Secunderabad’s Shree Jagannath Rath Yatra : హైదరాబాద్ : సికింద్రాబాద్లోని జగన్నాథ రథయాత్ర జూన్ 20న నిర్వహించనున్నట్లు జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం జగన్నాథ పురి వద్ద జరిగే రథయాత్రతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు- సుభద్ర దేవి కోసం రథయాత్రను నిర్వహిస్తోంది . ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్లోని జనరల్ బజార్లోని జగన్నాథ ఆలయం […]
ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..
కమ్ముకుంటున్న కరువు భయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరం హైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్ఎస్ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. 2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ […]
138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!
ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితులు ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తన వృత్తిలో […]
భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి
యూపీలో షాకింగ్ ఇన్సిడెంట్ లక్నో: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక్క బుల్లెట్తో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. నిజానికి ఓ వ్యక్తి మొదట తన భార్యను కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమె వీపు వెనుక భాగంలో రివాల్వర్ తో కాల్చాడు. ఆ బుల్లెట్ తో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ వార్తపై చూసి అందరూ షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనెక్ పాల్ (40), అతని […]
యోగా వారోత్సవాలు ప్రారంభం
International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు, 762 పట్టణ సంస్థలు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో సామూహిక యోగా సాధన నిర్వహించనున్నారు. దినచర్యగా మారాలి లక్నో మంచి ఆరోగ్యానికి యోగా కీలకమని, ఇది మనందరికీ నిత్య అలవాటుగా మారాలని నగరంలోని ఇందిరాగాంధీలో గురువారం జరిగిన కార్యక్రమంలో ‘యోగ సప్తా’ (యోగా […]
