association for democratic reforms

దేశంలో 44% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

0
వివరాలు వెల్లడించిన ఏడీఆర్ (association for democratic reforms) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతదేశం అంతటా రాష్ట్రాల అసెంబ్లీలలో సుమారు 44 శాతం మంది...
Pasmanda Samvad

జూలై 27 నుంచి బీజేపీ ‘పస్మాండ సంవాద్’

0
దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం ఉద్దేశమేంటీ?యూనిఫాం సివిల్ కోడ్ చుట్టూ చర్చ కొనసాగుతుండగా.. భారతీయ జనతా పార్టీ ముస్లిం సమాజానికి చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ...
husband wife fight tomatoes

తంటాలు తెచ్చిన టమాటా: అడక్కుండా టమాటా వండినందుకు ఇల్లు వదిలి వెళ్లిన భార్య

0
మార్కెట్ లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అయితే ఈ టమాటానే ఓ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు...
woman slaps jjp mla

ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ

0
కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ కైతాల్‌లోని గుహ్లా ప్రాంతంలో...
heavy rain north india

భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం

0
వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్...
brain-eating-amoeba

మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..

0
కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. 'Brain-Eating Amoeba' గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో...
tamilanadu DIG vijay kumar

సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య

0
తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటనడిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు...
list of Vande Bharat Express trains

రేపు 2 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ 

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నాలుగు రాష్ట్రాల పర్యటనలో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి రెండు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రధాని ఈ పర్యటనలో...
action-on-urinating-case

గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

0
 వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ...
Trending News

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

0
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా...