SIR 2026 | యూపీ ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన: 2.89 కోట్ల పేర్ల తొలగింపు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR 2026) ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది....
Radhika Sarathkumar | లోక్ సభ ఎన్నికల బరిలో రాధికా శరత్ కుమార్..
Radhika Sarathkumar | ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్కుమార్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. రాధికను విరుదునగర్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ (BJP) పోటీలో నిలిపింది. రాధిక భర్త శరత్...
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం
వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు...
waqf law | వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
waqf amendment act 2025 : దేశంలో నేటి నుంచి వక్ఫ్ సవరణ చట్టం (waqf law) అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఏప్రిల్...
Secunderabad-Pune Vande Bharat | సికింద్రాబాద్ కు వందేభారత్ స్లీపర్ రైలు
Secunderabad-Pune Vande Bharat | వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయవంతంమైన తర్వాత.. ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను...
EPFO Update | మీరు వచ్చే ఏడాది నుంచి నేరుగా ATMల నుంచి PFని విత్డ్రా చేసుకోవచ్చు
EPFO Update | ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సంవత్సరం నుంచి EPFO చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్లను నేరుగా ATMల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ...
RSS | బంగ్లాదేశ్లో హిందువులపై దారుణాలను అరికట్టాలి..
Bengaluru : బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హింసను ఆపడానికి తక్షణమే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్...
దేశంలో సొరంగ మార్గాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు.. ఇక మరింత వేగంగా రోడ్డు ప్రయాణాలు
Nitin Gadkari | రోడ్డు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, సులభతరం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో దేశంలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అనేక టన్నెళ్లను (Tunnels) నిర్మించబోతోంది. మౌలిక సదుపాయాలపై కేంద్ర...
Diwali Special Trains | ప్రయాణికులకు గుడ్న్యూస్.. దీపావళి నేపథ్యంలో రైల్వే కోచ్ల పెంపు
రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి (Diwali), ఛఠ్ పూజ (Chhath Puja) పండుగల సమీపిస్తున్న క్రమంలో రైల్వే కోచ్ల...
వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్
వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (warangal cyber police station) ను ఏర్పాటు చేస్తున్నట్లు...












