RSS చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక గుడి, ఒక బావి, ఒక శ్మశానవాటిక నినాదం ఏమిటి?
Mohan Bhagwat On Casteism : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ 14 ఏళ్ల తర్వాత అలీఘర్లో 5 రోజుల పర్యటనలో ఉన్నారు. మోహన్ భగవత్ ప్రతి వేదిక...
Jan Aushadhi | 80% తక్కువ ధరకే నాణ్యమైన మందులు! 2027 నాటికి 25,000 స్టోర్లు
● దేశవ్యాప్తంగా ముగిసిన జనౌషధి సప్తాహ్ - మార్చి 7న 8వ జనౌషధి దివస్● 18,000 కేంద్రాల ద్వారా సేవలు.. 2027 నాటికి 25,000కు పెంచడమే లక్ష్యం● రూపాయికే శానిటరీ ప్యాడ్లు.. రూ....
యుద్ధప్రాతిపదికన రైల్వే పునరుద్ధరణ పనులు
odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్లో పేర్కొంది....
Cylinder Price | గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర..
Cylinder Price | చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 69.50 తగ్గించాయి, ఇది జూన్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ సర్దుబాటుతో ఢిల్లీలో 19...
Shaheed Diwas : భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీసిన 1931 మార్చి 23న ఏం జరిగింది?
Shaheed Diwas : 1931 మార్చి 23న, భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వీరులు భగత్ సింగ్ (Bhagat Singh) ను బ్రిటిష్ వారు ఆయన సహచరులు రాజ్గురు (Rajguru),...
జూలై 27 నుంచి బీజేపీ ‘పస్మాండ సంవాద్’
దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం ఉద్దేశమేంటీ?యూనిఫాం సివిల్ కోడ్ చుట్టూ చర్చ కొనసాగుతుండగా.. భారతీయ జనతా పార్టీ ముస్లిం సమాజానికి చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ...
Lok Sabha Election 2024 : 3వ దశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ షురూ.. 12 రాష్ట్రాలు.. 94...
Lok Sabha Election 2024 : మే 7న 12 రాష్ట్రాల్లోని 94 నియోజక వర్గాల్లో జరిగే లోక్సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12, 2024 శుక్రవారం ప్రారంభమైంది....
Amit Shah | జమ్మూలో కాశ్మీర్ లో ‘జీరో టెర్రర్ ప్లాన్’ తో హోంమంత్రి అమిత్ షా..
Jammu Kashmir zero terror plan | జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల తర్వాత శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరు...
Ration Card : రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ మిస్ అవ్వద్దు, మోడీ బంపర్ ఆఫర్
దేశంలో రేషన్ కార్డ్ ఉన్న వారికి మరోసారి మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశంలో ఆహారం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆహార ధాన్యాలు అందరికీ అందించేందుకు ఏర్పాట్లు...
Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!
Sanjauli mosque | హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలోని వివాదాస్పద మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సిమ్లా మున్సిపల్ కమీషనర్ (MC) కు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చింది....












