నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శలు – PM...
PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్) సందర్భంగా జరిగిన...
దేశంలో 20 నకిలీ యూనివర్శిటీలను ప్రకటించిన యూజీసీ
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) బుధవారం 20 విశ్వవిద్యాలయాలను "నకిలీ"వి అని ప్రకటించింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఫేక్ సంస్థలు ఉన్నాయని, వీటికి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదని ప్రకటించింది.
ఈ...
11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..
Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ...
Sambhal : సంభాల్లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్పోస్ట్ నిర్మాణం
Uttar Pradesh Sambhal Violence : సంభాల్ లో హింసాకాండ జరిగిన ప్రాంతంలో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో మొత్తం 38 పోలీసు అవుట్పోస్టు (Police Outpost)లను నిర్మిస్తున్నారు. గత...
Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్
Pakistan Firing in Uri Sector : పూంచ్ సెక్టార్ (Punch sector)లో పాకిస్తాన్ తిరిగి భారీ షెల్లింగ్ను ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ (Uri Sector) లోని...
మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..
కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి
Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. 'Brain-Eating Amoeba' గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో...
Vande Bharat : మరింత స్పీడ్ తో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు..! ట్రయల్ రన్ కు సిద్ధం..
Vande Bharat : దేశంలో అత్యంత పాపులర్ అయిన వందే భారత్ రైళ్లు మరింత స్పీడ్ తో పరుగులు పెట్టనున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం ట్రయిల్స్ నడుస్తున్నాయి. ముందుగా ముంబై - అహ్మదాబాద్ మార్గంలో...
Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు...
Aadhaar Free Update : దేశంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఆధార్ గుర్తింపు తప్పనిసరి ఏ పథకానికైనా లేదా ఎక్కడి వెళ్లినా ఆధార్ ప్రూఫ్ సమర్పించాల్సిందే.. అయితే అందరూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి...
Pahalgam Attack : శ్రీనగర్ లో 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లను ధ్వంసం చేసిన పోలీసులు
Pahalgam Attack : శ్రీనగర్లోని దాదాపు 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లపై జమ్మూ కాశ్మీర్ (Jammu And Kashmir) పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓవర్ గ్రౌండ్...
Bangladesh Hindus | యూపీ అసెంబ్లీలో యోగి గర్జన
'బంగ్లాదేశ్ హిందువుల బాధ మీకు తెలియదా?'.. విపక్షాలపై నిప్పులు!లక్నో: బంగ్లాదేశ్లో హిందువుల (Bangladesh Hindus) పై జరుగుతున్న దాడుల అంశం బుధవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...












