తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత
ముంబై: సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు (Telangana Express) త్రుటిలో పెను...
Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరో రెండునెలల పాటు పొడిగించింది. పొడిగించిన ప్రత్యేక...
Blood Sugar : మధుమేహస్తులు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..
Avoid Foods in Diabetes : డయాబెటిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వయస్సుతో తేడా లేకుండా అందరూ మధుమేహవ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక...
e-VITARA EV : భారత EV విప్లవానికి నూతన దిశ – ఈ-విటారా ఎగుమతులపై ప్రధాని మోదీ
Maruti Suzuki e-VITARA | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. మారుతి సుజుకి నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'e-VITARA ప్రపంచ...
సాంకేతికతపై మానవులకు నియంత్రణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
నాగ్పూర్ పుస్తక ప్రదర్శనలో RSS చీఫ్ కీలక ప్రసంగంనాగ్పూర్ : సాంకేతికతపై మానవులకు పూర్తి నియంత్రణ ఉండాలని, భారతీయ నైతికత కలిగిన నిజమైన జాతీయవాదమే ప్రపంచానికి శాంతిని అందిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
యోగా వారోత్సవాలు ప్రారంభం
International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు,...
జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..
జ్ఞానవాపి(Gyanvapi) మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతిస్తూ వారణాసి కోర్టు...
11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..
Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ...
Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో కడియం కావ్య..
Kadiam Kavya : వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సోమవారం రాత్రి విడుదల చేసింది. మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్ను రంగంలోకి దించగా, వరంగల్ నుంచి కడియం...
Plane Crash | ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైన్ విమానం ఎందుకు కూలిపోయింది..
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం...












