67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..
ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పంజాబ్ పోలీసులు సాధించిన విజయం ఇదీ..
పంజాబ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి హింసాత్మక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అయితే...
Election Results 2023: డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ విక్రరీ..
Election Results 2023 : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. మూడు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇందులో అధికారంలో...
Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి
Hyderabad : రహదారి మౌలిక సదుపాయాలను (Highway Roads ) మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ను అమలు చేయాలను భావిస్తోంది. ఈ నమూనా కింద రాష్ట్ర రహదారులు,...
Mahakumbh 2025 | మహాకుంభమేళాకు 37 వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రత
లక్నో: మహా కుంభమేళా 2025 (Mahakumbh 2025) కు యూపీ సర్కారు సన్నద్ధమవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు పటిష్ట భద్రత కల్పించేందుకు యోగి ప్రభుత్వం పట్టిష్టమైన ప్రణాళికలు రచిస్తోంది. భద్రత పర్యవేక్షణలో స్నిపర్లు,...
Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్ను సందర్శించి, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశ జాతీయ రైల్వే వ్యవస్థలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే అత్యంత కీలకమైన...
‘లవ్ జిహాద్’కు కుటుంబ విచ్ఛిన్నమే కారణం – Mohan Bhagwat
'స్త్రీ శక్తి సంవాద్'లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్భోపాల్ : మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, వారు మతం, సంస్కృతి, జాతీయ నైతికతకు రక్షకులని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్...
నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్,...
Nuh Shobha Yatra : హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ సోమవారం 'శోభా యాత్ర’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యలో స్థానిక యంత్రాంగం భద్రతా బలగాలను భారీ ఎత్తున...
అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..
Karimganj District As Sribhumi అస్సాం బరాక్ లోయలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చాలని అస్సాం ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Chief Minister Himanta Biswa...
Mohan Bhagwat | హిందూ ఐక్యతకు పిలుపునిచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. విద్యార్థులకు కీలక సూచనలు..
Mohan Bhagwat : హిందువులందరూ ఒక్కతాటిపై ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన వారణాసి పర్యటనలో ఉన్నారు. తాజాగా ఐఐటీ బీహెచ్యూలో జరిగిన ఒక...
పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య బహిరంగ యుద్ధం? కాబూల్, కాందహార్పై వైమానిక దాడులు – Pakistan Afghanistan...
Pakistan Afghanistan War 2026 : ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ సరిహద్దుay ఇప్పుడు బహిరంగ యుద్ధ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉమ్మడి సరిహద్దులో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో...












