మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు
హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ
దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ...
ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి
wildlife conflict in india: దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. 2018 నుండి భారతదేశంలో ఏనుగులు, పులుల కారణంగా 2,950 మంది మరణించారు. ఈ విషయాన్ని...
SC/ST/OBC రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
Amit Shah | లక్నో: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఎస్సీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై...
Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15 నుండి ఈ మార్గాలలో నడుస్తుంది.....
Vande Bharat Sleeper : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వందే భారత్ రైలు అభిమానులకు శుభవార్త.. వందే భారత్ రైళ్లు విజయవంతమైన తర్వాత, భారతీయ రైల్వే త్వరలో ప్రయాణికులకు వందే భారత్...
అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..
Karimganj District As Sribhumi అస్సాం బరాక్ లోయలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చాలని అస్సాం ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Chief Minister Himanta Biswa...
Mohan Bhagwat | హిందూ ఐక్యతకు పిలుపునిచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. విద్యార్థులకు కీలక సూచనలు..
Mohan Bhagwat : హిందువులందరూ ఒక్కతాటిపై ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన వారణాసి పర్యటనలో ఉన్నారు. తాజాగా ఐఐటీ బీహెచ్యూలో జరిగిన ఒక...
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్లోని నేరస్థులకు యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అలీఘర్: ఉత్తర ప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంస్టర్లు, నేరస్తులను మట్టి కరిపిస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ (Yogi Adityanath).. తాజాగా ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన సమాజానికి ముప్పుకలిగించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్...
Lk Advani | ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ
LK Advani admitted to Apollo Hospital | బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ న్యూఢిల్లీ (New Delhi)లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని...
Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు
Kumbh Mela 2025 : ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతర ప్రారంభమైంది. మహా కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడు...
Radhika Sarathkumar | లోక్ సభ ఎన్నికల బరిలో రాధికా శరత్ కుమార్..
Radhika Sarathkumar | ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్కుమార్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. రాధికను విరుదునగర్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ (BJP) పోటీలో నిలిపింది. రాధిక భర్త శరత్...












